IRCTC Tour: కాశి, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. యాత్ర ఎలా సాగనున్నదంటే

హోలీ కాశీ విత్ అయోధ్య దర్శన్ ఎక్స్ కోజికోడ్ (SEA37) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ గురించి వినియోగదారులకు తెలియజేసింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కానుంది. నివేదిక ప్రకారం ప్రయాణీకులు ఎంచుకున్న ఆక్యుపెన్సీపై టూర్ ప్యాకేజీకి సంబంధించిన టారిఫ్ భిన్నంగా ఉంటుంది. అల్పాహారం, విందు సహా IRCTC ఇస్తున్న టూర్ ప్యాకేజీ ద్వారా అందించనుంది. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు కోసం అధికారిక పేజీకి వెళ్ళవచ్చు.

IRCTC Tour: కాశి, అయోధ్య సహా పుణ్యక్షేత్రాల సందర్శనం కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ.. యాత్ర ఎలా సాగనున్నదంటే
Holy Kashi Irctc Tour
Follow us

|

Updated on: Jul 26, 2024 | 3:57 PM

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రాల సందర్శనార్ధం స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీలో ఆధ్యాత్మిక తీర్థయాత్ర ను అందిస్తోంది. వారణాశి నుంచి అయోధ్య , ప్రయాగ్ రాజ్ సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించవచ్చు. 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగనున్న ఈ ప్యాకేజీ వివరాలను IRCTC X పోస్ట్ ద్వారా ప్రకటించింది. హోలీ కాశీ విత్ అయోధ్య దర్శన్ ఎక్స్ కోజికోడ్ (SEA37) పేరుతో ఈ టూర్ ప్యాకేజీ గురించి వినియోగదారులకు తెలియజేసింది. ఈ ఆధ్యాత్మిక యాత్ర ఆగస్టు 9వ తేదీన ప్రారంభం కానుంది. నివేదిక ప్రకారం ప్రయాణీకులు ఎంచుకున్న ఆక్యుపెన్సీపై టూర్ ప్యాకేజీకి సంబంధించిన టారిఫ్ భిన్నంగా ఉంటుంది. అల్పాహారం, విందు సహా IRCTC ఇస్తున్న టూర్ ప్యాకేజీ ద్వారా అందించనుంది. ఈ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు కోసం అధికారిక పేజీకి వెళ్ళవచ్చు.

ప్యాకేజీ టికెట్ ధరలు

  1. ట్రిపుల్ ఆక్యుపెన్సీ కోసం ఒక్కొక్కరికి ప్యాకేజీ ధర రూ. 34, 270
  2. సింగిల్ ఆక్యుపెన్సీకి, ఇది రూ. 47, 200.
  3. డబుల్ ఆక్యుపెన్సీలో ఇది రూ. 35, 970.
  4. మంచం ఉన్న పిల్లల ప్యాకేజీ ధర పిల్లల వయస్సుపై ఆధారపడి ఉంటుంది.. అంటే
  5. 5 ఏళ్ల నుంచి 11 సంవత్సరాలలోపు పిల్లకు రూ. 33, 350 (బెడ్ ఇస్తారు)
  6. 5 ఏళ్ల నుంచి 11 సంవత్సరాలలోపు పిల్లకు రూ.రూ. 30, 850( మంచం లేక పోయినట్లు అయితే)
  7. 2 నుంచి 4 సంవత్సరాల వయసున్న పిల్లలకు రూ. 18, 510.

టిక్కెట్లు ఎలా బుక్ చేసుకోవాలంటే

ఈ ప్యాకేజీకి సంబంధించిన టిక్కెట్‌లను IRCTC అధికారిక వెబ్‌సైట్ www.irctctourism.comలో బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు IRCTC టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు , ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు. ప్యాకేజీకి సంబంధించిన మరింత సమాచారం కోసం 8287932064, 8287932117, 8287932082, 8287932098, 8287932095 నంబర్లలో సంప్రదించవచ్చు.

ఆధ్యాత్మిక యాత్ర ఎలా సాగనున్నదంటే

  1.  ట్రావెలింగ్ మోడ్- ఫ్లైట్
  2.  విమానాశ్రయం నుంచి టూర్ స్టార్ అయ్యే సమయం కోజికోడ్ 14:50 గంటలకు
  3. వారణాసిలోని హోటల్ .. హోటల్ అకోషా లేదా ఇలాంటివి
  4. అయోధ్యలోని హోటల్- ఆర్కిడ్ లేదా అలాంటిదే
  5. ఈ ప్యాకేజీలో పరిమిత సీట్లు ఉన్నాయి. కనుక పర్యాటకులు టిక్కెట్లను త్వరగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
  6.  2 నుండి 4 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు బుకింగ్ IRCTC బుకింగ్ కౌంటర్లలో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
  7.  2 నుండి 4 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు టిక్కెట్ల బుకింగ్ కోసం ప్రజలు IRCTC-ఎర్నాకులంను సంప్రదించాలి. వారు IRCTC-ఎర్నాకులంను 0484-2382991లో సంప్రదించవచ్చు.
  8. శిశు ఛార్జీలు (విమాన టిక్కెట్ కోసం మాత్రమే) 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వర్తిస్తాయి. ఈ ఛార్జీలు అదనంగా ఉంటాయి మరియు పర్యాటకులు ఎయిర్‌పోర్ట్‌లో చెక్ ఇన్ చేస్తున్నప్పుడు నేరుగా ఎయిర్‌లైన్ కౌంటర్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కవర్ చేసే IRCTC టూర్ ప్యాకేజీ..
వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ కవర్ చేసే IRCTC టూర్ ప్యాకేజీ..
ఎంత పని చేశార్రా... బామ్మర్దుల పరాచకం ప్రాణాల మీదకు తెచ్చింది
ఎంత పని చేశార్రా... బామ్మర్దుల పరాచకం ప్రాణాల మీదకు తెచ్చింది
పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, టోఫెల్‌ అమలుపై మంత్రి లోకేశ్‌ కీలక ప్రకటన
ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్‌ను సైతం తరిమికొట్టే సంజీవని
ఇది చెక్క బెరడు కాదు.. క్యాన్సర్‌ను సైతం తరిమికొట్టే సంజీవని
చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్.. అసలు ఏం జరిగిందంటే..
చెత్త కుప్పలో డైమండ్ నెక్లెస్.. అసలు ఏం జరిగిందంటే..
ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
ఒకేరోజు ఇద్దరు బాధితులు.. కట్ చేస్తే రూ. 2 కోట్లు హాంఫట్..
తమన్నా స్టెప్పులు చూస్తే.. కుర్రాళ్ళ హార్ట్ ట్రిప్ అవ్వాల్సిందే.
తమన్నా స్టెప్పులు చూస్తే.. కుర్రాళ్ళ హార్ట్ ట్రిప్ అవ్వాల్సిందే.
యుఎస్ నకిలీమందులు విక్రయిస్తూ పట్టుబడిన బీహార్‌కు చెందిన వ్యక్తి
యుఎస్ నకిలీమందులు విక్రయిస్తూ పట్టుబడిన బీహార్‌కు చెందిన వ్యక్తి
ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది
ఉత్తరాఖండ్‌లో వరద బీభీత్సం.. కొట్టుకుపోయిన వంతెన.. 50 మంది
టిక్కెట్ లేకపోతే తిక్క తీరుతుందంతే..జరిమానాతో పాటు జైలు శిక్ష
టిక్కెట్ లేకపోతే తిక్క తీరుతుందంతే..జరిమానాతో పాటు జైలు శిక్ష