AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 31వ‌ర‌కు శ్రీవారి దర్శనం నిలిపివేత….

దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ ఆదేశాలు ఇస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మతపరమైన ప్రదేశాల సందర్శనపై నిషేధం విధించింది. స‌ద‌రు ఆదేశాల మేర‌కు టీటీడీ శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాల నుంచి దర్శన విధానాలపై ప‌ర్మిష‌న్ వచ్చిన తర్వాతే… శ్రీవారి దర్శనం పునరుద్ధరణ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.

మే 31వ‌ర‌కు శ్రీవారి దర్శనం నిలిపివేత....
Ram Naramaneni
|

Updated on: May 18, 2020 | 6:15 AM

Share

దేశంలో నాలుగో విడత లాక్ డౌన్ ఆదేశాలు ఇస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ క్ర‌మంలో మతపరమైన ప్రదేశాల సందర్శనపై నిషేధం విధించింది. స‌ద‌రు ఆదేశాల మేర‌కు టీటీడీ శ్రీవారి దర్శనం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ సడలింపులో భాగంగా కేంద్ర‌, రాష్ట్ర‌ ప్రభుత్వాల నుంచి దర్శన విధానాలపై ప‌ర్మిష‌న్ వచ్చిన తర్వాతే… శ్రీవారి దర్శనం పునరుద్ధరణ చేసేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.