షర్మిళ ఉంగరం కాజేసిన దొంగను పట్టుకోండి: ఎస్పీ

విజయవాడ: రెండు రోజుల క్రితం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ సోదరి షర్మిల ఉంగరాన్ని దొంగిలించిన దొంగను పట్టుకోవాలని పోలీసులను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశించారు. తన ఉంగరం పోయిందని షర్మిల ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దొంగను పట్టుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు నుంచి సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

షర్మిళ ఉంగరం కాజేసిన దొంగను పట్టుకోండి: ఎస్పీ
Follow us

|

Updated on: Apr 01, 2019 | 9:24 AM

విజయవాడ: రెండు రోజుల క్రితం మంగళగిరిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్ సోదరి షర్మిల ఉంగరాన్ని దొంగిలించిన దొంగను పట్టుకోవాలని పోలీసులను గుంటూరు అర్బన్ ఎస్పీ ఆదేశించారు. తన ఉంగరం పోయిందని షర్మిల ఎటువంటి ఫిర్యాదూ చేయలేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా దొంగను పట్టుకోవాలని గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు నుంచి సీసీఎస్ పోలీసులకు ఆదేశాలు వెళ్లాయి.

Latest Articles
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
ఆర్య సినిమాకు తరుణ్‏కు మధ్య ఉన్న లింకేంటో తెలుసా.. ?
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
జనానికి భరోసా కల్పించడమే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ః జగన్
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
గుండెపోటు ప్రమాదాన్ని నివారించే అద్భుత ఫలాలు ఇవి..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
మీరు ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో ఏకకాలంలో 5 అకౌంట్లను రన్‌ చేయొచ్చు..
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
ప్రేమపై నమ్మకం పెరిగింది.. అదితి రావు హైదరి.| 100 కోట్ల సంగతి ఇదే
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
కేజీఎఫ్ 3 పై అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ నీల్.. ఫ్యాన్స్ ఖుషీ..
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
ఏపీలో వైసీపీ పరిపాలన ఎలా జరుగుతోంది?
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
వేసవిలో గ్రీన్‌ టీ తాగొచ్చా? రోజుకు ఎన్ని సార్లు తాగితే మంచిది..
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ది క్రౌన్‌ ఆఫ్‌ బ్లడ్‌.. బాహుబలి. | వైజాగ్‌ తీరంలో దేవర పై స్కెచ్
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం
ఈ ఎన్నికల యుద్ధంలో గెలిచేది తానే.. టీవీ9 ఇంటర్వ్యూలో ఏపీ సీఎం