AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్ ధామ్‌లను సందర్శించి తన భక్తిని చాటుకున్నారు. ఆలయాల అభివృద్ధి, భక్తుల వసతుల కల్పన కోసం రూ.10 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. శీతాకాలంలో ఆలయాల మూసివేతకు ముందు ఆయన ఈ పర్యటన చేపట్టారు. యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ఈ నిధులను ఉపయోగిస్తారు.

Samatha J
|

Updated on: Jun 18, 2026 | 12:57 PM

Share
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

1 / 5
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

2 / 5
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

3 / 5
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

4 / 5
బద్రీనాథ్ క్షేత్రానికి ముఖేశ్ అంబానీ కళ్లు చెదిరే విరాళం

5 / 5
Follow Us