AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దమ్ముంటే నిరూపించండి.. జగన్ సర్కార్‌కు పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్!

మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ కుటుంబానికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే దాన్ని ప్రభుత్వానికే ఇచ్చేస్తామన్నారు. రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. దానికి అనుగుణంగా అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చూపిస్తూ ఓ వీడియో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. అందులో పరిటాల సునీత కుమారుడు […]

దమ్ముంటే నిరూపించండి.. జగన్ సర్కార్‌కు పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్!
Ravi Kiran
|

Updated on: Jan 03, 2020 | 12:22 PM

Share

మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ కుటుంబానికి సంబంధించి ఏపీ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే దాన్ని ప్రభుత్వానికే ఇచ్చేస్తామన్నారు. రాజధాని పేరుతో అనేక అక్రమాలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

దానికి అనుగుణంగా అమరావతి ప్రకటనకు ముందు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు చూపిస్తూ ఓ వీడియో ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. అందులో పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్, అల్లుడు వడ్లమూడి శ్రీహర్ష ఆర్.ఆర్. ఇన్‌ఫ్రా ఎవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద రాజధాని ప్రకటన ముందే భూములు కొన్నారని ఆరోపించింది.

ఇక దీనిపై స్పందించిన పరిటాల శ్రీరామ్.. ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌కు సవాల్ విసిరారు. ‘మా పరిటాల కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒక్క సెంటైనా భూమి ఉందని నిరూపిస్తే ఆ భూమి మొత్తం ప్రభుత్వానికి ఇచ్చేస్తాం.. మీ ప్రభుత్వానికి నిరూపించే దమ్ముంటే సవాలును స్వీకరించి ఆధారాలు చూపించండి’ అంటూ బహిరంగ సవాల్ చేశారు.

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం