వాహనదారులకు అలర్ట్: నో మాస్క్ – నో పెట్రోల్!

No mask no fuel: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మారిన అరుణాచల్‌ప్రదేశ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించకుండా వచ్చే వారికి పెట్రోలు పోయవద్దని రాజధాని ఇటానగర్‌లోని అన్ని పెట్రోలు బంకులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఆహార, పౌరసరఫరాల అధికారి (డీఎఫ్‌సీఎస్ఓ) అమిత్ బెంగియా అన్ని ఫ్యూయల్ స్టేషన్లకు నోటీసు జారీ చేశారు. కాగా.. రాజధాని ప్రజల […]

వాహనదారులకు అలర్ట్: నో మాస్క్ - నో పెట్రోల్!
Follow us

| Edited By:

Updated on: Apr 27, 2020 | 5:52 PM

No mask no fuel: కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. కరోనా వైరస్ రహిత రాష్ట్రంగా మారిన అరుణాచల్‌ప్రదేశ్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాస్కులు ధరించకుండా వచ్చే వారికి పెట్రోలు పోయవద్దని రాజధాని ఇటానగర్‌లోని అన్ని పెట్రోలు బంకులను ఆదేశించింది. ఈ మేరకు జిల్లా ఆహార, పౌరసరఫరాల అధికారి (డీఎఫ్‌సీఎస్ఓ) అమిత్ బెంగియా అన్ని ఫ్యూయల్ స్టేషన్లకు నోటీసు జారీ చేశారు.

కాగా.. రాజధాని ప్రజల రక్షణను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఫేస్ మాస్కులు ధరించకుండా వచ్చే వినియోగదారులకు ఇంధనం కానీ, ఎల్పీజీ సిలిండర్లు కానీ కొనుగోలుకు అనుమతించబోమని బెంగియా తెలిపారు. ముఖ్యమంత్రి పెమా ఖండూ కూడా ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇటానగర్‌లో ‘నో మాస్క్-నో ప్యూయల్’ విధానాన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

[svt-event date=”27/04/2020,5:26PM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాళ్లకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..