AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెప్టెంబర్ 2 నుంచి ఈ-పాస్‌ అవసరం లేదు: మహారాష్ట్ర

స్తంభించిన వ్యాపారాలను పునురుద్దరణలో భాగంగా నేటి నుంచి అన్‌లాక్‌ 4 సడలింపులు అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జిల్లాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకూ తప్పనిసరి చేసిన ఈ-పాస్‌.. సెప్టెంబర్ 2 నుంచి అవసరం లేదని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు.

సెప్టెంబర్ 2 నుంచి ఈ-పాస్‌ అవసరం లేదు: మహారాష్ట్ర
Balaraju Goud
|

Updated on: Sep 01, 2020 | 2:00 PM

Share

దేశవ్యాప్తంగా కరోనా మహహ్మరి విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ కారణంగా వర్తక వాణిజ్య పూర్తిగా కుదేలైంది. స్తంభించిన వ్యాపారాలను పునురుద్దరణలో భాగంగా నేటి నుంచి అన్‌లాక్‌ 4 సడలింపులు అమలులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలో జిల్లాల మధ్య రాకపోకలు సాగించేందుకు ఇప్పటివరకూ తప్పనిసరి చేసిన ఈ-పాస్‌.. సెప్టెంబర్ 2 నుంచి అవసరం లేదని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. అంతేకాదు, అన్‌లాక్‌4 సడలింపుల్లో భాగంగా సెప్టెంబర్ 2 నుంచి మహారాష్ట్రలో హోటళ్లు, లాడ్జిలు నేటి నుంచి తెరుచుకోనున్నాయి.

అయితే.. మహారాష్ట్రలో మెట్రో రైలు సేవల ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడంతో కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది. కాగా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆర్జీసీ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోనే అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దీంతో.. కార్యకలాపాలకు అనుమతినిచ్చే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి అడుగులేస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 1,94,056 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Follow Us
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
టీ20 వరల్డ్ కప్ 2026లో అట్టర్ ఫ్లాప్.. పాక్ ఆటగాళ్లకు భారీ జరిమనా
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
ఈ కూరగాయ రోజూ తిన్నారంటే పుష్కలమైన ఆరోగ్యం.. బెనిఫిట్స్ తెలిస్తే
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
కొత్తగా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి షాక్
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
చికెన్, మటన్ బలాదూర్.. ఈ చేప తింటే ఆ సమస్యలన్నీ మాయం..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం.. వాటిపై దృష్టిపెట్టాలని..
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌.. వారికి అడ్డు కట్ట పడినట్లే
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి మరో శుభవార్త
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం
బైక్‌పై పాముతో రిస్కీ స్టంట్.. వైరల్ వీడియోపై నెటిజన్ల ఆగ్రహం