Mother kills her Child: కనికరం లేని కసాయి తల్లి.. భర్త మీద కొపంతో 18 ఏళ్ల పిల్లాడిని కాలువలో పడేసిన కిరాతకురాలు!

తల్లిదండ్రుల గొడవలకు బాలుడు బలైన విషాద ఘటన విజయవాడ ఆటోనగర్‌ కార్మిల్‌నగర్‌లో చోటుచేసుకుంది.

Mother kills her Child: కనికరం లేని కసాయి తల్లి.. భర్త మీద కొపంతో 18 ఏళ్ల పిల్లాడిని కాలువలో పడేసిన కిరాతకురాలు!
Child
Follow us

|

Updated on: Jun 10, 2021 | 9:46 AM

Mother kills her Child: దంపతుల మధ్య తగాదాలకు పసిపిల్లలు బలవుతున్నారు. కని పెంచిన పిల్లలనే కాదుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నామన్న సృహ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తల్లిదండ్రుల గొడవలకు బాలుడు బలైన విషాద ఘటన విజయవాడ ఆటోనగర్‌ కార్మిల్‌నగర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతానికి చెందిన విల్లువోలు జయరాజు, మీనాక్షిలకు 2019లో వివాహమైంది. వారికి దానియేలు (18 నెలలు), సామియేలు (6 నెలలు) పిల్లలు ఉన్నారు. దంపతులిద్దరూ ప్లాస్టిక్‌ కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇదే క్రమంలో బుధవారం ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె చిన్న కుమారుడిని తీసుకెళ్లి ఆటోనగర్‌లోని కాలువలో పడేసింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కాలువలో దూకి గాలించి బయటకు తీశారు. బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించే సరికి మృతి చెందడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఈఘటనకు సంబంధించి పటమట పోలీసులకు సమాచారం అందడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also… Road Accident: నైజీరియాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఎదురెదురుగా ఢీకొన్న రెండు బస్సులు.. 18 మంది ప్రయాణికులు మృతి

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..