కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కేటీఆర్ లంచ్..!
సీఎల్పీ విలీన ప్రక్రియ గంట గంటకు మారుతోంది. ఇప్పుడో అప్పుడో విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్కు వచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో 12 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికి కేటీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సీఎల్పీ విలీన లేఖను ఇవ్వనున్నారు.
సీఎల్పీ విలీన ప్రక్రియ గంట గంటకు మారుతోంది. ఇప్పుడో అప్పుడో విలీన ప్రక్రియను పూర్తి చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్కు వచ్చారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో 12 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికి కేటీఆర్ లంచ్ ఏర్పాటు చేశారు. అనంతరం నేరుగా స్పీకర్ కార్యాలయానికి వెళ్లి సీఎల్పీ విలీన లేఖను ఇవ్వనున్నారు.