ఇండియాలో క‌రోనా క‌ల్లోలం: 75,760 కేసులు, 1023 మరణాలు

ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ 60వేలకు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల‌ సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం: 75,760 కేసులు, 1023 మరణాలు
Follow us

|

Updated on: Aug 27, 2020 | 10:49 AM

ఇండియాలో కరోనా వైరస్ తీవ్రత కొన‌సాగుతోంది. ప్ర‌తిరోజూ 60వేలకు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసుల‌ సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో రికార్డు రేంజ్‌లో 75,760 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే మొద‌టిసారి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 33లక్షలు దాటింది. అంతేకాదు నిన్న ఒక్కరోజే 1023మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు విడిచారు. ఇండియాలో వెయ్యికిపైగా కోవిడ్ మరణాలు నమోదుకావడం ఇది నాలుగోసారి. ఫ‌లితంగా దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 60,472కు చేరింది. గురువారం మరో 56వేల మంది బాధితులు వ్యాధి‌ నుంచి కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ బాధితుల రికవరీ రేటు 76శాతంగా ఉండ‌గా, డెత్ రేటు 1.8శాతంగా ఉంది.

  • కొత్త కేసులు: 75,760
  • కొత్త మరణాలు: 1023
  • మొత్తం కేసులు: 33,10,235
  • మొత్తం మరణాలు: 60472

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు