AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : 24 గంటల్లో 1007 మంది మృతి

భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. మరణాల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా డైలీ రికార్డుస్థాయిలో 900లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి.

ఇండియాలో క‌రోనా క‌ల్లోలం : 24 గంటల్లో 1007 మంది మృతి
Ram Naramaneni
|

Updated on: Aug 10, 2020 | 1:57 PM

Share

India Corona Latest Cases : భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగానే ఉంది. మరణాల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. గత కొద్దిరోజులుగా డైలీ రికార్డుస్థాయిలో 900లకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో అత్యధికంగా 1007మంది కరోనా క‌రోనా కార‌ణంగా చ‌నిపోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనా మరణాల సంఖ్య 44,386కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా వ‌రల్డ్‌లో కరోనా మరణాలు అత్యధికంగా సంభవిస్తోన్న దేశాల లిస్ట్‌లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

ఇక దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విప‌రీతంగా పెరుగ‌తోంది. దేశంలో వరుసగా నాలుగోరోజు 60వేల పై చిలుకు కేసులు బయటపడ్డాయి. గడిచిన 24గంటల్లో దేశ‌వ్యాప్తంగా కొత్తగా 62,064  కోవిడ్ పాజిటివ్ కేసులు నిర్దార‌ణ అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 22,15,074కు చేరింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు దేశవ్యాప్తంగా 15,35,744 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా… మరో 6,34,945 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం ఇండియాలో కరోనా బాధితుల రికవరీ రేటు 69శాతానికి చేరింది.

Also Read : తెలంగాణ క‌రోనా అప్‌డేట్స్..జిల్లాల వారీగా

Follow Us
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
మరణం తర్వాత మనిషి శరీరంలో మొదట ఏం జరుగుతుంది? శాస్త్రీయంగా జరిగే
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
పుట్టిన తేదీ ప్రకారం మీ లక్కీ ప్లాంట్‌ ఏదో తెలుసా?
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
రూ.20 లోపే 3 పెన్నీ స్టాక్స్..ఏడాదిలోనే 1100% బంపర్ రిటర్న్స్!
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
తిరుమలలో నయనతార గుండు కొట్టించుకున్నారా? ఫొటోస్ వైరల్
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
సర్ధార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
లంక సిరీస్‌తో ఆ ఇద్దరి కెరీర్‌కు ఎండ్ కార్డ్.. లగేజీ సర్దేయండి
రాత్రి పూట ఈ ఒక్క పనీ బద్ధకిస్తే మీ ఇంట దరిద్రం తాండవిస్తుంది!
రాత్రి పూట ఈ ఒక్క పనీ బద్ధకిస్తే మీ ఇంట దరిద్రం తాండవిస్తుంది!
ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
ఆడవాళ్ళు పక్కాగా తినాల్సిన ఫుడ్..
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
ఆకాశంలో ఎదురెదురుగా వచ్చిన రెండు విమానాలు.. కట్ చేస్తే
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
దాబాలో చోరీకి వచ్చి.. లిక్కర్ బాటిల్స్ చూసి సిట్టింగ్‌.. ఆ తర్వాత
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ప్రియురాలిని హత్య చేసి గోనె సంచిలో తరలిస్తుండగా..
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
ఫ్రిజ్‌ ఓపెన్‌ చేయడానికి వెళ్లిన మహిళ.. సీన్‌ చూసి గుండె గుభేల్‌
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
కన్న కొడుకునే కిల్లర్‌గా మార్చిన తల్లి..
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
దూసుకొచ్చిన మృత్యువు.. తల్లిదండ్రుల ముందే విగతజీవిగా మారిన యువతి
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
పుంగనూరు గిత్తా మజాకా.. ఒంగోలు గిత్తకు మించిన క్రేజ్‌
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
బర్త్‌డే కేక్‌లో చచ్చిన బల్లి.. 11 మంది ఆసుపత్రిపాలు!
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఒకేసారి 5 అదిరిపోయే పథకాలు
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం
రెనోవేషన్‌ చేస్తుండగా కుప్పలు తెప్పలుగా పడిన బంగారం