AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుబాయ్‌లో కుమారుడి పెళ్లి.. 15 ప్రత్యేక విమానాలు..!

దుబాయ్‌లో రేపు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుమారుడి వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఆలూరి రాజా కుమార్తె పూజతో.. సీఎం రమేష్.. కుమారుడు రిత్విక్ పెళ్లి జరగనుంది. ఇందుకు ఘనంగా పలు ఏర్పాట్లు చేశారు సీఎం రమేష్. పెళ్లికి ప్రత్యేకంగా 15 విమానాలను బుక్ చేశారట. ఈ పెళ్లికి దాదాపు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారట. ఆలూరి రాజా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. అమెరికాలో  ఈ ఫ్యామిలీ […]

దుబాయ్‌లో కుమారుడి పెళ్లి.. 15 ప్రత్యేక విమానాలు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 23, 2019 | 2:53 PM

Share

దుబాయ్‌లో రేపు బీజేపీ రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ కుమారుడి వివాహం అంగరంగ వైభంగా జరగబోతోంది. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త.. ఆలూరి రాజా కుమార్తె పూజతో.. సీఎం రమేష్.. కుమారుడు రిత్విక్ పెళ్లి జరగనుంది. ఇందుకు ఘనంగా పలు ఏర్పాట్లు చేశారు సీఎం రమేష్. పెళ్లికి ప్రత్యేకంగా 15 విమానాలను బుక్ చేశారట. ఈ పెళ్లికి దాదాపు 75 మంది ఎంపీలు హాజరు కాబోతున్నారట. ఆలూరి రాజా ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. అమెరికాలో  ఈ ఫ్యామిలీ సెటిల్అ యింది. అంతేకాకుండా.. గతంలో.. సీఎం రమేష్ ఉక్కు దీక్ష చేసిన సందర్భంగా కడపలో వైద్య పరీక్షలు నిర్వహించింది కూడా ఈ రాజా దంపతులే.

రస్ ఆల్ ఖైమా అనే దేశంలో.. వాల్ డార్ఫ్ ఆస్టోరియాలో.. రిత్విక్, పూజాల వివాహం జరగనుంది. కాగా.. ఇప్పటికే.. అక్కడికి పలువురు వీఐపీలు చేరుకున్నారట.