Hyderabad: కిడ్నీలో 156 రాళ్లు.. 350 గ్రాములకు పైనే బరువు.. విజయవంతంగా తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు..

మనిషిలో ఉండే కిడ్నీ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న రాళ్లు తయారైతే ఏమవుతుంది? కిడ్నీలో ఒక చిన్న రాయి ఉంది అని తెలిస్తేనే గుండె గుభేలు మంటుంది.

Hyderabad: కిడ్నీలో 156 రాళ్లు.. 350 గ్రాములకు పైనే బరువు.. విజయవంతంగా తొలగించిన హైదరాబాద్‌ వైద్యులు..
Follow us

|

Updated on: Dec 17, 2021 | 8:28 AM

మనిషిలో ఉండే కిడ్నీ బరువు కంటే ఎక్కువ బరువు ఉన్న రాళ్లు తయారైతే ఏమవుతుంది? కిడ్నీలో ఒక చిన్న రాయి ఉంది అని తెలిస్తేనే గుండె గుభేలు మంటుంది. అటువంటిది.. ఏకంగా 156 రాళ్లున్నాయంటే.. ఆ పేషెంట్ పరిస్థితి ఏమిటి? కానీ, హైదరాబాద్ వైద్యులు అటువంటి పేషెంట్ ను ప్రమాదం నుంచి బయటపడేశారు. ఈ కిడ్నీ రాళ్ల విషయం ఇప్పుడు సంచలనంగా మారింది..కర్ణాటకలోని హుబ్లీకి చెందిన బసవరాజ్‌ మడివలార్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలోనే ఆయనకు శస్త్రచికిత్సచేసి కిడ్నీలో రాళ్లు తొలగించారు. అయితే ఇటీవల కడుపులో మళ్లీ భరించలేని నొప్పి రావడంతో స్కానింగ్‌ తీయించుకున్నాడు. కుడివైపు కిడ్నీలో కూడా రాళ్లు ఉన్నాయని అందులో తేలింది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 350 గ్రాముల బరువున్న 156 రాళ్లు ఉన్నాయని స్కానింగ్‌లో తేలింది.

ఈ క్రమంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా పెద్ద ఆపరేషన్‌ చేయకుండా కేవలం ల్యాప్రోస్కోపీ, ఎండోస్కోపీలతోనే కీ హోల్‌ సర్జరీ నిర్వహించి కిడ్నీలో ఉన్న ఈ156 రాళ్లను విజయవంతంగా తొలగించారు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్‌ డాక్టర్‌ చంద్రమోహన్‌. ఈమేరకు గురువారం సర్జరీ విషయాలను వెల్లడించారు. ‘సాధారణంగా మూత్రకోశం సమీపంలో కిడ్నీ ఉంటుంది. అయితే అయితే బసవరాజ్‌కు మాత్రం పొట్ట సమీపంలో కిడ్నీ ఉంది. దీనిని ఎక్టోపిక్‌ కిడ్నీ అంటారు. ఇలాంటివారికి కిడ్నీలో రాళ్లను తీయడం ఎంతో సంక్లిష్టతతో కూడుకున్నది. కడుపుపై కోత లేకుండా కేవలం కీహోల్‌ సర్జరీ మాత్రమే చేసి రాళ్లను తీసేశాం. మొదట పెద్ద రాయిని తీశాం. ఆతర్వాత దాని కింద ఉన్న చిన్న చిన్న రాళ్లను తొలగించాం. ఈ పేషెంట్‌కు రెండేళ్లకు ముందే కిడ్నీలో రాళ్లు ఏర్పడటం మొదలయ్యాయి. అయితే అతనికి ఎలాంటి లక్షణాలు కన్పించలేదు. ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో పరీక్షలు చేయించుకుంటే అసలు విషయం తెలిసింది. సర్జరీ విజయవంతంగా ముగిసింది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు’ అని డాక్టర్‌ చెప్పుకొచ్చారు.

Also Read:

Dating Apps: వేగంగా విస్తరిస్తోన్న డేటింగ్ సంస్కృతి.. టాప్‌లో హైదరాబాద్‌.. సర్వేలో తేలిన ఆసక్తికర విషయాలు..

Covid Omicron: తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు.. హైదరాబాద్‌లో అధికారుల హై అలర్ట్..

Telangana: రేపు కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ సంయుక్త సమావేశం.. చర్చకు రానున్న అంశాలివేనా?

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..