కరోనా క‌మ్మేసింది.. భారత్‌లో 40కోట్ల మంది పేదరికంలోకి

క‌రోనా వైరస్ భారత అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్య‌రాజ్య‌సమ‌తి అభిప్రాయ‌ప‌డింది. ఈ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలో వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచనా వేసింది. దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే అవ‌కాశం ఉందని లెక్కగట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ”ఐఎల్‌ఓ మానిటర్‌: కొవిడ్‌-19 అండ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌” పేరిట ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ తర్వాత రోనా […]

కరోనా క‌మ్మేసింది.. భారత్‌లో 40కోట్ల మంది పేదరికంలోకి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 08, 2020 | 5:51 PM

క‌రోనా వైరస్ భారత అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్య‌రాజ్య‌సమ‌తి అభిప్రాయ‌ప‌డింది. ఈ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలో వెళ్లిపోయే ప్ర‌మాదం ఉంద‌ని అంచనా వేసింది. దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే అవ‌కాశం ఉందని లెక్కగట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) ”ఐఎల్‌ఓ మానిటర్‌: కొవిడ్‌-19 అండ్‌ ది వరల్డ్‌ ఆఫ్‌ వర్క్‌” పేరిట ఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది. సెకండ్ వ‌ర‌ల్డ్ వార్ తర్వాత రోనా మహమ్మారే ప్ర‌పంచంలో అతిపెద్ద సంక్షోభమ‌ని ఈ నివేదిక అభివర్ణించింది. ఈ ప్ర‌మాదక‌ర స‌మయంలో నిర్ణ‌యాల్లో వేగంతో పాటు ప‌రిణితి కూడా ముఖ్య‌మ‌ని..అవే మ‌న‌ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఐఎల్‌ఓ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ గాయ్ రైడర్ త‌న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. ఈ నివేదిక ప్ర‌కారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో ప్రతి ఐదుగురిలో నలుగురు ఎఫెక్ట్ అయ్యార‌ని అంచ‌నా.

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు