Maharashtra Corona Virus: మహారాష్ట్రలో మళ్ళీ జడలు విప్పిన కరోనా, ముంబైలో లోకల్ రైలు సర్వీసులకు తాత్కాలిక బ్రేక్ ?

మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్ళీ బలంగా వ్యాపిస్తోంది. ముంబైలో వరుసగా ఐదో రోజూ కూడా 987 కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా రోగులు మృతి చెందారు..

Maharashtra Corona Virus: మహారాష్ట్రలో మళ్ళీ జడలు విప్పిన కరోనా, ముంబైలో లోకల్ రైలు సర్వీసులకు తాత్కాలిక బ్రేక్ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 28, 2021 | 4:08 PM

Maharashtra Corona Virus:  మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్ళీ బలంగా వ్యాపిస్తోంది. ముంబైలో వరుసగా ఐదో రోజూ కూడా 987 కేసులు నమోదయ్యాయి. నలుగురు కరోనా రోగులు మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,24,866 కి చేరింది. మృతుల సంఖ్య 11,470 కి పెరిగింది.  అమరావతిలో ఈ 5 రోజుల్లో 4061 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. 32 మంది మరణించారు. ముంబైలో పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో లోకల్ రైలు సర్వీసులను తగ్గించాలని, తాత్కాలికంగా మాల్స్, వీక్లీ మార్కెట్లను మూసివేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అధికారులు ఇప్పటికే విదర్భ రీజన్ లోని 5 జిల్లాల్లో లాక్ డౌన్ పొడిగించారు. పుణేలో మార్చి 14 వరకు స్కూళ్ళు, కాలేజీలను మూసివేయాలని నిర్ణయించారు. అలాగే కోచింగ్, ఇతర విద్యా సంస్థలను కూడా మూసివేస్తామని మేయర్ ప్రకటించారు.

ఈ నెల 24 నుంచి రోజూ దాదాపు వెయ్యి కొత్త కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయని సమాచారం అందిందన్నారు. విలువుర్ధనా, యావత్ మల్, వాసిం, అకోలా ప్రాంతాల్లో పెళ్లిళ్ల హాళ్లను మార్చి  7 వరకు మూసివేయాలని ఆదేశించారు. అలాగే నాగపూర్ లో వచ్చే నెల 7 వరకు స్కూళ్ళు, కాలేజీలను బంద్ చేయాలనీ ఆదేశించినట్టు మేయర్ చెప్పారు. ఇలా ఉండగా దేశంలో గత 24 గంటల్లో 16,752 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. 113 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,10,96. 731 కి చేరింది. శనివారం ఢిల్లీలో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మహారాష్ట్రతో బాటు పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేహ్, ఛత్తీస్ గఢ్, తెలంగాణ, బెంగాల్, జమ్మూ కాశ్మీర్ లలో వ్యాక్సినేషన్ డ్రైవ్ ని విస్తృతంగా చేపట్టాలని నిర్ణయించారు. ప్రధాని మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో.. నీటి వనరులను ఆదా చేయాలని పిలుపునిస్తూనే దేశంలో కోవిడ్ నియంత్రణలో ప్రజలు ఇదివరకు మాదిరే కచ్చితంగా ప్రొటొకాల్స్ ని పాటించాలని సూచించారు. చాలావరకు ఈ వైరస్ ని నియంత్రించగలిగామని, కొన్ని రాష్ట్రాల్లోనే ఈ కోవిద్ బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజల సహకారం ఉంటే ఈ వ్యాధిని పూర్తిగా అదుపు చేయగలుగుతామని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:

Army recruitment exam paper leak: ఆర్మీ ఎగ్జామ్ పేపర్​ లీక్​.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు.. పూర్తి వివరాలు

ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్​‌లో టాప్ లేపిన రోహిత్ శర్మ.. ఏకంగా 6 స్థానాలు ఎగబాకి.. కెరీర్ బెస్ట్

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు