AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్లపై దాడి చేస్తే ఖబడ్ధార్ ! తప్పదు భారీ మూల్యం !

డాక్టర్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సరికొత్త చట్టాన్నిసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడిచేసిన వారు ఇకపై కఠిన దండన ఎదుర్కొవ్సాల్సి ఉంటుంది. వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు. హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు. ఈ మేరకు చట్టాన్ని రూపొందించిన కేంద్రం..దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును […]

డాక్టర్లపై దాడి చేస్తే ఖబడ్ధార్ ! తప్పదు భారీ మూల్యం !
Pardhasaradhi Peri
|

Updated on: Sep 04, 2019 | 5:22 PM

Share
డాక్టర్ల భద్రతకు కట్టుబడి ఉన్నామని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సరికొత్త చట్టాన్నిసుకువచ్చేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై దాడిచేసిన వారు ఇకపై కఠిన దండన ఎదుర్కొవ్సాల్సి ఉంటుంది. వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు. హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు.
ఈ మేరకు చట్టాన్ని రూపొందించిన కేంద్రం..దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఆన్‌లైన్‌లో పెట్టింది. ఈ బిల్లు ప్రకారం ఆస్పత్రి సిబ్బందిపై దాడిచేస్తే కనీసం ఆరు నెలలు జైలు శిక్ష ఎదుర్కొవాల్సి ఉంటుందని పేర్కొంది.  గాయపరిచినా, హింసించినా దాని తీవ్రతను బట్టి రూ. 5 లక్షల వరకు జరిమానా కూడా ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేసు తీవ్రతను బట్టి రూ 10 లక్షల దాకా జరిమానా విధించవచ్చునేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా కేవలం ఓ చిన్న కాగితం మీద బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేస్తారు. సీఆర్‌పీసీతో సంబంధం లేకుండా వెంటనే అరెస్టు చేయవచ్చు,  చేసిన నేరానికి బెయిల్‌ కూడా ఇవ్వరు..డీఎస్పీ ర్యాంకు అధికారి కేసు నమోదు, దర్యాప్తు చేపట్టాలి. ఆస్తినష్టానికి తెగబడితే నష్ట పరిహారం భారీగా వసూలుతో పాటు మూడు నుంచి ఐదేళ్ల  పాటు జైలు తప్పదని వెల్లడించింది. ఈ ముసాయిదా బిల్లుపై నెల రోజుల లోపు ప్రజల సలహాలు, సూచనలు తరువాత మార్పు చేర్పులు చేసి లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

Follow Us
125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలిస్తే
125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలిస్తే
అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే..
అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే..
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్‌కు ఈ కొత్త ఫీచర్‌‌తో చెక్‌
లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్‌కు ఈ కొత్త ఫీచర్‌‌తో చెక్‌
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..