AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి : ఏపీ బీజేపీ చీఫ్ కన్నా డిమాండ్

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ కరువు పరిస్థితిపై స్పందించడం లేదని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన […]

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి :  ఏపీ బీజేపీ చీఫ్  కన్నా  డిమాండ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 14, 2019 | 8:05 PM

Share

ఏపీలో పాలనా వికేంద్రీకరణపై బీజేపీ గత కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని పాలనా పరంగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తోంది. ఇందులో భాగంగానే కర్నూలు హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రాయలసీమ కరువు పరిస్థితిపై స్పందించడం లేదని విమర్శించారు. రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కన్నా కోరారు. గత ప్రభుత్వం మాదిగా కాకుండా వైసీపీ ప్రభుత్వమైనా కేంద్రానికి సహకరించాలన్నారు. ఇలా సహకరిస్తే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుందని కన్నా పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని, రాజధాని అమరావతిని తరలిస్తే ఊరుకోమంటూ బీజేపీ అధ్యక్షుడు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన కర్నూలుకు చెందిన ఎంపీ టీజీ వెంకటేశ్.. మాత్రం కొంచెం స్వరాన్ని పెంచి ఏపీకి రెండు రాజధానులు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి చెందిన నేతలు వేరువేరుగా ప్రకటనలు.. డిమాండ్‌లు చేస్తుండటంతో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఐదేళ్లపాటు పాలించిన టీడీపీని కర్నూలులో కోర్టు ఏర్పాటు చేయాలని ఎందుకు నిలదీయలేదని, రెండు రాజధానులు కావాలని గతంలో ఎందుకు డిమాండ్ చేయలేదంటూ ప్రశ్నిస్తున్నారు.

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్