AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి కుల ధృవీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది.

AP News: ఏపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్..
Ravi Kiran
|

Updated on: Feb 29, 2020 | 2:29 PM

Share

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ కాస్ట్(కుల ధృవీకరణ) పత్రం కోసం తిరగాల్సిన పనిలేదు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించాలని జగన్ సర్కార్ యోచిస్తోంది. దీనిపై అధికారులు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారు.

మున్ముందు కుల ధృవీకరణ పత్రాలు గ్రామ, వార్డు సచివాలయాల్లోనే జారీ కానున్నాయి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లను డిప్యూటీ తహశీల్దార్, జిల్లా కలెక్టర్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఇక నుంచి ఆ సర్టిఫికెట్లను జారీ చేసే అధికారులను గ్రామ, వార్డు సచివాలయాలకు ప్రభుత్వం అప్పగించనుంది. కాగా, ఇతర రాష్ట్రాల్లో విద్య, ఉద్యోగ అవసరాల కోసం ఇచ్చే సర్టిఫికెట్లను మాత్రం తహశీల్దార్, అంతకన్నా పైస్థాయి అధికారి మంజూరు చేయాల్సి ఉంది. మార్చి నెలాఖరు నుంచి ఈ విధానం అమలులోకి రానుంది.

For More News:

విద్యాసంస్థల్లో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్…

కాషాయ పార్టీకి కరెన్సీ వెల్లువ.. రూ 742 కోట్లతో అందనంత ఎత్తున..

అలెర్ట్: మార్చిలో ఏకంగా 19 రోజులు బ్యాంకుల సేవలు బంద్…

Follow Us
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
మరోసారి రియల్ హీరో అనిపించుకున్న సోనూసూద్
తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా?
తిరుమలలో మరోసారి దివ్వల మాధురి అత్యుత్సాహం.. ఏం చేసిందో తెలుసా?
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
గ్రహణం ఎఫెక్ట్.. 3 నెలలపాటు ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారమే..
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
బిగ్ బాస్ తనూజకు మర్చిపోలేని కానుకిచ్చిన దివ్వెల మాధురి.. వీడియో
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
లంక తీరంలో భారీ క్షిపణులతో పొంచి ఉన్న వార్‌షిప్!
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలను కంటే రూ.25 వేలు
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
ట్రంప్ ను మట్టుబెట్టేందుకు పాక్ గూఢచారిని పంపిన ఇరాన్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
మీ ఆస్తులను వేర్వేరు బ్యాంకుల్లో ఎందుకు ఉంచాలి?.. సూపర్ ట్రిక్
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..
తిరుమలలో తొలుత వరాహస్వామినే ఎందుకు దర్శించుకోవాలి..? ఆ రహస్యం..