AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ

గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో ప్రత్యేకంగా...

గవర్నర్‌తో 40 నిమిషాలపాటు ముఖ్యమంత్రి జగన్ సమావేశం.. ఆ అంశంపైన ప్రధాన చర్చ
Sanjay Kasula
|

Updated on: Jan 04, 2021 | 10:01 PM

Share

AP CM Jagan meet Governor : గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్​ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కలిశారు. రాజ్ భవన్​కు వెళ్లిన సీఎం జగన్.. గవర్నర్​కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్. 40 నిమిషాల పాటు జరిగిన వీరి సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. వీటిలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్​తో సీఎం చర్చించారు.

ఫిబ్రవరిలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుండగా.. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వం ఇటీవలే శాసన సభలో తీర్మానం చేసింది. ఎన్నికల నిర్వహణపై ఎస్​ఈసీతో ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ పరిణామాల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది.

రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం ఘటనలు, కారణాలపై గవర్నర్​కు సీఎం వివరించినట్లు తెలిసింది. వీటితో పాటు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గవర్నర్‌తో భేటీ అనంతరం సీఎం జగన్‌ నేరుగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు.

Dak Adalat : ఈ నెల 28న ‘పెన్షన్ అదాలత్’..పెన్షనర్ల సమస్యలకు ఇదో వేదిక.. ప్రకటన విడుదల చేసిన డాక్ సదన్.. Sankranti Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్..జనవరి  11 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు

ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
ఎర్నాకుళం రైలులో అగ్నిప్రమాదం.. AC భోగీలో వ్యక్తి సజీవ దహనం!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
సిప్‌లో రూ.3000 పెట్టుబడి పెడితే 10 ఏళ్లలో ఎంత సంపాదించవచ్చు!
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
జిల్లాల పునర్విభజనపై కీలక నిర్ణయం..! నేడే ఏపీ కేబినేట్ సమావేశం..
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
ఇంకా రెండు రోజులే ఉన్నాయి..! పని పూర్తి చేయండి
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
గంభీర్ సర్జికల్ స్ట్రైక్ తో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఔట్..?
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
పదో తరగతి అర్హతతో BSFలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు..
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ క్రెడిట్‌ కార్డును వాడుకోమని మీ ఫ్రెండ్‌కు ఇస్తున్నారా?
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
మీ గోళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. అస్సల లైట్‌ తీసుకోవద్దు
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!
రైతులకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఇయర్‌ గిఫ్ట్‌!