AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైతుల నిరసన ఉద్యమం నుంచి వైదొలగుతున్నాం, ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ

రైతుల నిరసన ఉద్యమం నుంచి  తాము తక్షణమే వైదొలగుతున్నామని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది.

రైతుల నిరసన ఉద్యమం  నుంచి వైదొలగుతున్నాం, ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 27, 2021 | 5:25 PM

Share

రైతుల నిరసన ఉద్యమం నుంచి  తాము తక్షణమే వైదొలగుతున్నామని ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రకటించింది. అసలు ఈ ఉద్యమం సాగుతున్న తీరే సరిగా లేదని ఈ సంస్థ కన్వీనర్ వీ.ఎం. సింగ్ అన్నారు. ఘాజీపూర్ బోర్డర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇక ఈ ఆందోళనతో సంబంధాలు తెంచుకుంటున్నామని, కానీ రైతుల ప్రయోజనాలకోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. నిన్న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఘటనల గురించి ఆయన నేరుగా ప్రస్తావించకున్నా బహుశా ఇవే కారణమై ఉంటుందని సింగ్ అభిప్రాయపడినట్టు కనిపిస్తోంది. పైగా ఢిల్లీ పోలీసులు సుమారు 200 మందికి పైగా రైతులపై కేసులు పెట్టిన తీరు కూడా ఈ రైతు సంఘం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మంగళవారం జరిగిన అల్లర్లను తీవ్రంగా పరిగణించి తమ దర్యాప్తు ముమ్మరం చేశారు.

Follow Us
ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువా?
ఏంటి.. ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అల్లు అర్జున్‌కు బంధువా?
సైకో లవ్..తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే..
సైకో లవ్..తనకు దక్కనిది.. ఇంకెవరికి దక్కొద్దని పెళ్లి మండపంలోనే..
'అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా గంభీర్'
'అన్ని సమస్యలకు అతనొక్కడే పరిష్కారమా గంభీర్'
1 గ్రాము రూ.8 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం
1 గ్రాము రూ.8 లక్షలు..ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, ప్రమాదకరమైన విషం
శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు..? స్మశానంలో ఎందుకు ఉంటాడు..?
శివుడు ఎవరికంటే ముందు పుట్టాడు..? స్మశానంలో ఎందుకు ఉంటాడు..?
అయ్యో భవానీ.. ఆమెకు సాయం చేయడానికి వెళ్లడమే శాపమైంది..
అయ్యో భవానీ.. ఆమెకు సాయం చేయడానికి వెళ్లడమే శాపమైంది..
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రభుత్వం శుభవార్త
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
ఖరీదైన మందులతో కాదు.. డయాబెటిస్‌కు ఇదే ఏకైక బ్రహ్మాస్త్రం..!
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
గుండెల్ని పిండే విషాదం.. ఒకరి తర్వాత ఒకరు.. బాసర విద్యార్థిని..
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో
తిరుమల భక్తులకు అలర్ట్.. ఆన్‌లైన్‌లో వస్త్రాలు ఈ-వేలం, ఈ తేదీల్లో