AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విషాదం : ప్రభుత్వ గోశాలలో 78 ఆవులు మృత్యువాత, ‘గోపష్టమి’ ముందు రోజే ఇలా !

రాజస్థాన్‌లో ప్రభుత్వ గోశాలలోని 78 గోవులు అనుమానాస్పదంగా మృతిచెందడంతో తీవ్ర కలకలం చెలరేగింది. చురు జిల్లా బిలియాబస్ రామ్‌పుర గ్రామం...

విషాదం : ప్రభుత్వ గోశాలలో 78 ఆవులు మృత్యువాత, ‘గోపష్టమి’ ముందు రోజే ఇలా !
Ram Naramaneni
|

Updated on: Nov 22, 2020 | 2:11 PM

Share

రాజస్థాన్‌లో ప్రభుత్వ గోశాలలోని 78 గోవులు అనుమానాస్పదంగా మృతిచెందడంతో తీవ్ర కలకలం చెలరేగింది. చురు జిల్లా బిలియాబస్ రామ్‌పుర గ్రామం గో సంరక్షణ కేంద్రంలో 24 గంటల వ్యవధిలోనే 78 ఆవులు చనిపోయాయి. విషాహారం తినడంతోనే గోవులు కన్నుమూసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు 78 ఆవులు చనిపోగా.. మరికొన్ని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయంలో ఉన్నాయి.

కలుషితం ఆహారం తినడంతోనే ఆవులు చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు రాష్ట్ర పశు సంవర్ధక విభాగం తెలిపింది. ఈ క్రమంలో వెంటనే అలెర్టైన అధికారులు ఆవుల మృత్యువాతకు గల కారణాలను అధ్యయనం చేయడానికి అక్కడికి ఒక టీమ్‌ను పంపారు.  ఆవులకు వేసే దాణా, గడ్డి శాంపిల్స్ సేకరించి, టెస్టులు కోసం ల్యాబ్‌కు తరలించారు.  ‘గోపష్టమి’ ముందు రోజే పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోవడం కీడు శంకిస్తుందని పలువురు అంటున్నారు.  కాగా ఇటీవల హర్యానాలోని పంచకులలో మాతా మాన్సాదేవి గోశాలలో 70 గోవులు  చనిపోవడం కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!