AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం… ఐదుగురు ఏపీ వాసుల మృతి

కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా కుర్చివేడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం... ఐదుగురు ఏపీ వాసుల మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 02, 2019 | 7:53 PM

Share

కర్ణాటకలోని ధర్మస్థల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మృతులు చిత్తూరు జిల్లా కుర్చివేడు వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.