స్వైన్ ఫ్లూతో 41 మంది మ‌ృతి

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 41 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని అక్కడి వైద్య వర్గాలు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 644 మందిని వైద్యులు పరీక్షించగా.. 152మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది. కాగా, ప్రస్తుతం మరో 19 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

స్వైన్ ఫ్లూతో 41 మంది మ‌ృతి
Follow us

| Edited By:

Updated on: Mar 23, 2019 | 9:34 AM

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 41 మంది స్వైన్ ఫ్లూతో మరణించారని అక్కడి వైద్య వర్గాలు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 644 మందిని వైద్యులు పరీక్షించగా.. 152మందికి స్వైన్ ఫ్లూ సోకిందని తేలింది. కాగా, ప్రస్తుతం మరో 19 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
మధ్యాహ్నం సమయంలో గుడికి ఎందుకు వెళ్లకూడదు?.. కారణం ఇదేనట..!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
కేకే, కడియం శ్రీహరి పార్టీ మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??