ఆటోను ఢీకొన్న లారీ.. నలుగురు మృతి
బీహార్లొ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్నా జిల్లాలోని భక్తియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 13మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరల్లోకి దగ్గర్లోకి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బీహార్లొ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పట్నా జిల్లాలోని భక్తియార్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 13మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గరల్లోకి దగ్గర్లోకి ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.