Viral: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

రైతులు అప్పుల పాలయితే ఏం చేస్తారు? వీలైతే బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గరికి పరుగు పెడతారు. కానీ తమిళనాడులో రైతు మాత్రం విందు భోజనం ఏర్పాటు చేస్తాడు.

Viral: అప్పుల పాలైతే ఊరందరికీ భోజనం పెడుతున్న రైతులు.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Moi Virundhu
Follow us

|

Updated on: Mar 09, 2022 | 3:40 PM

Tamil Nadu: రైతులు అప్పుల పాలయితే ఏం చేస్తారు? వీలైతే బ్యాంకుల్ని ఆశ్రయిస్తారు. లేదంటే వడ్డీ వ్యాపారుల దగ్గరికి పరుగు పెడతారు. కానీ తమిళనాడులో రైతు మాత్రం విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. సహపంక్తి భోజనంతో రైతు రాజుగా మారిపోతున్నాడు. నమ్మడం లేదా అయితే ఈ వెరైటీ సంప్రదాయం చూడండి. అవును .. అప్పుల పాలైన రైతులు అంతలా ఖర్చు పెట్టి ఇంతలా కాస్ట్‌లీ భోజనం అరెంజ్‌ చేయడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మోయి విరుందు స్పెషాలిటీ ఇది. చినరాయుడు సినిమాలో సీన్‌లాగే.. తమిళనాడులోని పుదుకొట్టై జిల్లాలో మోయి విరుందు అనేది ఓ సంప్రదాయంగా వస్తోంది. ఈ సంప్రదాయం ప్రకారం ఊళ్లో వాళ్లందర్ని భోజనాలకు పిలుస్తారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంచి అందర్నీ సాదరంగా ఆహ్వానిస్తారు. వచ్చిన వాళ్లందరికీ వెరైటీ కూరగాయలు, స్వీట్లు, చికెన్(Chicken), మటన్‌(Mutton)లతో కూడిన భోజనాన్ని వడ్డిస్తారు. అందుకు ప్రతిపళంగా ఒక్కొక్కరు 50 నుంచి 500 రూపాయల వరకు చదివిస్తారు.

కావేరీ తీరాన ఉండే పుదుక్కోట్టై జిల్లాలోని రైతులు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. బ్యాంకులిచ్చే వడ్డీ రుణాలను వాళ్లు అంగీకరించరు. అలాగని అప్పులు చేయరు. ప్రతీ ఏడాది జులై నుంచి అక్టోబర్‌ మధ్య మోయి విరుందు ఏర్పాటు చేస్తారు. ఈ విందు భోజనంతో వచ్చే మొత్తంతో అప్పుల్లోంచి బయటపడి వ్యవసాయాన్ని, వ్యాపారాన్ని నెట్టుకొస్తారన్నమాట.

రైతులు, వ్యాపారులపై కరోనా ఎఫెక్ట్

కరోనా కారణంగా రెండేళ్లుగా మోయి విరుందులకి బ్రేక్ పడింది. దీని ఎఫెక్ట్‌ రైతులతో పాటు వ్యాపారులపైనా పడింది. ఈ మధ్య మళ్లీ జిల్లాలోని గ్రామస్తులంతా అంగీకరించడంతో మోయి విరుందు మొదలైంది. చదివింపుల విందులో దాదాపు 5వందల కోట్ల రూపాయలు ఈ రెండు నెలల్లోనే సేకరిస్తారు.

చదివించిన వాళ్లందరికి విధిగా రశీదులు

మోయి విరుందులో చదివింపులు రాసేందుకు ప్రత్యేకంగా సిబ్బంది.. క్యాష్ కౌంట్ చేసేందుకు మెషిన్స్‌ ఏర్పాటు చేస్తారు. డబ్బు చదివించిన వాళ్లందరికి విధిగా రశీదు అందిస్తారు. ఎందుకంటే పిలిచిన వాళ్లు మళ్లీ మోయి విరుందికి వెళ్తే అంతకుమించి చదివించాల్సి ఉంటుంది. ఈ విందుల కారణంగా వడ్డీ లేని రుణాలు, వ్యాపారానికి పెట్టుబడి వస్తుంది. అలాంగుడిలో ప్రారంభమైన ఈ మోయి విరుందు రైతుల పాలిట వరంగా మారుతోంది.

Also Read: Poonam Kaur: పూనమ్ కౌర్ సంచలన కామెంట్స్.. దర్శకుడు రాక్షసంగా ప్రవర్తించాడంటూ..

సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
సమ్మర్‌లో తాటి ముంజలు తింటే.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
భూమ్మీద జీవించిన అతిపెద్ద పాము.. సాక్షాత్తు పరమేశ్వరుడితో లింక్..
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన తమిళ్ హిట్ మూవీ..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
మహానదిలో పెను ప్రమాదం... 50 మందితో వెళ్తున్న పడవ బోల్తా..
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
ధోనితో పోజిస్తున్న ఈ చిచ్చరపిడుగు ఎవరో గుర్తుపట్టారా.?
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
9 బంతుల్లో కోహ్లీ టీమ్‌మేట్‌కి ప్యాకప్ చేప్పేశాడు.. మొనగాడు సామీ
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
ఉత్కంఠగా టుడే ఎపిసోడ్.. బిడ్డను ఎత్తుకెళ్లిన సుభాష్.. కారణం అదేనా
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.