Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..

పోలాండ్‌లోని ఓ పల్లెటూరు సైన్స్‌కే సవాల్‌ విసురుతోంది. ఆ ఊర్లో మగపిల్లలు పుట్టారు. ఎవరైనా మహిళ గర్భం దాల్చితే వారి కడుపులో ఆడపిల్లలు మాత్రమే పుడతారు. ఒకటి కాదు, రెండు కాదు..గత పుష్కరకాలంగా ఇదే జరుగుతోంది.

Mistery village: సైన్స్‌కు సాధ్యం కాని అంతు చిక్కని రహస్యం.. 12 ఏళ్లుగా అబ్బాయిలే పుట్టని ఊరు..! ఎక్కడంటే..
Mistory Village
Follow us

|

Updated on: May 15, 2022 | 3:42 PM

ఈ ప్రపంచం ఎన్నో వింతలు, విశేషాల సమాహారం..వెతకాలే గానీ, ప్రపంచ వ్యాప్తంగా అనేక అద్భుతాలు, అంతుచిక్కని రహాస్యాలు నిండి ఉన్నాయి..అందులో ముఖ్యమైనది మనం జీవిస్తున్న ఈ భూమే ఓ పెద్ద అద్భుతం. దీని ఆవిర్భావం నుంచి జీవరాశుల పుట్టుక వరకు ప్రతి ఒక్కటీ అద్భుతమే. అయితే, తలపండిన మేధావులకు సైతం అందని ఎన్నో రహస్యాలు ఈ భూమి మీద ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి కోవకే వస్తుంది పోలాండ్‌లో దేశంలోని ఓ చిన్న కుగ్రామం..ఈ గ్రామాన్ని అంతుచిక్కని ఓ మిస్టరీ వెంటాడుతోంది.

పోలాండ్‌లోని ఓ పల్లెటూరు సైన్స్‌కే సవాల్‌ విసురుతోంది. ఆ ఊర్లో మగపిల్లలు పుట్టారు. ఎవరైనా మహిళ గర్భం దాల్చితే వారి కడుపులో ఆడపిల్లలు మాత్రమే పుడతారు. ఒకటి కాదు, రెండు కాదు..గత పుష్కరకాలంగా ఇదే జరుగుతోంది. ఈ పన్నెండేళ్లలో ఒక్క మగపిల్లవాడు కూడా పుట్టలేదు. దీనికి కారణం ఏంటన్నది ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు.. కానీ, ఇది పూర్తిగా నిజం. శాస్త్రవేత్తలు కూడా ఈ మిస్టరీని చేధించలేకపోయారు. ఈ మిస్టరీ విలేజ్‌ పోలాండ్‌ దేశంలో ఉంది. ఆ ఊరి పేరు మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ. గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఊరిలో ఒక్క మగ సంతానం కలగలేదు. దీంతో ఆ ఊరి మేయర్‌ ఓ కీలక ప్రకటన చేశారు. 2019 వ సంవత్సరంలో ఆ ఊరి మేయర్ చేసిన ప్రకటన మేరకు…ఎవరికైనా మగ సంతానం కలిగితే భారీ పారితోషికం ఇస్తామని ప్రకటించారు. కానీ, ఒక్కరికి కూడా మగ సంతానం కలుగకపోవడంతో ఒక్కరు కూడా ఈ రివార్డ్ ను తీసుకోలేకపోయారు. పైగా, 12 ఏళ్లుగా అక్కడ మగపిల్లలు ఎందుకు పుట్టడంలేదన్నది అంతుచిక్కని మిస్టరీగానే మిగిలిపోయింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు.

Nizamabad : ఇదో దయనీయఘటన..ఏడు రోజుల పసికందును సాకలేనంటూ..పోలీసులను ఆశ్రయించిన తండ్రి

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు