Zombie Reddy in OTT: త్వరలో ఓటిటిలో జాంబిరెడ్డి మూవీ.. స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఆహా

కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్‌ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీ...

Zombie Reddy in OTT: త్వరలో ఓటిటిలో జాంబిరెడ్డి మూవీ.. స్పెషల్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన ఆహా
Jambi Reddy
Follow us

|

Updated on: Mar 23, 2021 | 6:34 PM

Zombie Reddy in OTT:  కరోనా క్రైసిస్ లో కూడా జాంబీలంటూ.. వచ్చి టాలీవుడ్ రికార్డులు షేక్‌ చేసింది జాంబి రెడ్డి. హాలీవుడ్ కాన్సెప్ట్ తో డిఫరెంట్‌గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా ఓటీటీ వేదిగా స్ట్రీం అవనుంది. ఆహాలో ఈ మార్చి 26 న ప్రసారం కానుంది.

సందర్భంగా ఆహా.. జాంబి రెడ్డి మూవీ కి ఓ స్పెషల్ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. అరె మామ లాక్‌డౌన్ ఎత్తేశారంటరా అంటూ.. స్టార్ట్ అయిన ఈ ట్రైలర్‌.. ఫన్‌ఫుల్గా … థ్రిల్‌ ఫుల్ గా సాగింది. అయితే ఇప్పుడు ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ సాదిస్తోంది.

ఇక ఫిబ్రవరిలో రిలీజ్‌ అయిన ఈ సినిమాను.. ప్రశాంత్ వర్మ తెరకెక్కించాడు. ఈ డైరెక్టర్‌ ‘అ’ సినిమాతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకుని ఇక ఇప్పుడు జాంబిరెడ్డి హిట్‌తో ఆ పేరును సుస్తిరం చేసుకున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జా కథానాయకుడు. యాపిల్ ట్రీ స్టూడియోస్‌ పతాకంపై రాజశేఖర్ వర్మ ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాలో ఆనంది, ద‌క్ష నగర్కర్‌‌, హర్షవర్థన్‌‌, ర‌ఘుబాబు, హ‌రితేజ‌, పృథ్వీరాజ్‌, కారుమంచి రఘు తదితరులు నటించారు.

Also Read: BREAKING NEWS: నక్సల్స్ దుశ్చర్య.. జవాన్లు వెళ్తున్న బస్సుపై ఐఈడీతో దాడి.. ముగ్గురు మృతి

 రంగుల పండగ హోలీని మనదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారంటే..!

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??