AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ లో మహేష్ కే దక్కిన అరుదైన గౌరవం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు త్వరలోనే ఒక అరుదైన ఘనత దక్కనుంది. సింగపూర్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహం కొలువు తీరనుంది. దీనిని స్వయంగా మహేష్ బాబే లాంచ్ చేయబోతున్నాడు. హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ వేదికగా మార్చి 25 న ఈ విగ్రహం లాంచ్ కానుంది. ఇక ఇక్కడ నుండి కొద్ది రోజుల తర్వాత టుస్సాడ్స్ మ్యూజియంలోకి తరలించి..  ఇక అక్కడే ఈ విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. […]

టాలీవుడ్ లో మహేష్ కే దక్కిన అరుదైన గౌరవం
Ravi Kiran
|

Updated on: Feb 23, 2019 | 10:55 AM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు త్వరలోనే ఒక అరుదైన ఘనత దక్కనుంది. సింగపూర్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేష్ బాబు మైనపు విగ్రహం కొలువు తీరనుంది. దీనిని స్వయంగా మహేష్ బాబే లాంచ్ చేయబోతున్నాడు.

హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ వేదికగా మార్చి 25 న ఈ విగ్రహం లాంచ్ కానుంది. ఇక ఇక్కడ నుండి కొద్ది రోజుల తర్వాత టుస్సాడ్స్ మ్యూజియంలోకి తరలించి..  ఇక అక్కడే ఈ విగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలెబ్రిటీస్, క్రికెటర్స్ విగ్రహాలు అక్కడ ప్రదర్శిస్తున్న విషయం మనకు తెలిసిందే.