AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Elections 2022: దేశం కోసం మా కుటుంబం కూడా త్యాగం చేసింది.. ఉత్తరాఖండ్ ర్యాలీలో రాహుల్..

ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. రాష్ట్రంలోని అనేక కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం కూడా దేశం కోసం త్యాగాలు చేసిందని అన్నారు. ఈ సందర్బంగా..

Uttarakhand Elections 2022: దేశం కోసం మా కుటుంబం కూడా త్యాగం చేసింది.. ఉత్తరాఖండ్ ర్యాలీలో రాహుల్..
Rahul Gandhi
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 23, 2021 | 6:27 PM

Share

ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. రాష్ట్రంలోని అనేక కుటుంబాల మాదిరిగానే తన కుటుంబం కూడా దేశం కోసం త్యాగాలు చేసిందని అన్నారు. ఈ సందర్బంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని గుర్తు చేసుకున్నారు. ఈ సభలో బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌గాంధీ. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఇందిరగాంధీకి 32 బుల్లెట్లు తగిలాయని, కాని బంగ్లా విముక్తిని విజయ్‌ దివస్‌గా నిర్వహించిన కేంద్రం కనీసం ఆమెకు నివాళి అర్పించలేదని మండిపడ్డారు. ఈ సందర్బంగా రాహుల్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సభకు భారీ సంఖ్యలో మాజీ సైనికులు కూడా హాజరయ్యారు.

ఢిల్లీ శివార్లలో రైతులు చనిపోయినట్టు తమ దగ్గర ఎలాంటి జాబితా లేదని కేంద్రం పార్లమెంట్‌లో రాహుల్‌ చెప్పిందన్నారు. ఒక్క పంజాబ్‌‌లోనే 400 మంది రైతులు చనిపోయారని ఆ జాబితాను కేంద్రానికి ఇచ్చినట్టు చెప్పారు. పంజాబ్‌ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు పరిహారం ఇచ్చిందని.. కాని కేంద్రం మాత్రం రైతులకు పరిహారం ఇవ్వడానికి రెడీగా లేదన్నారు.

అయితే డెహ్రాడూన్‌ ‌ ర్యాలీలో దివంగత సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ కటౌట్‌ను పెట్టడంపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాదు అమరవీరుల మధ్య రాహుల్ ఫోటోను పెట్టడంపై బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్‌ రాజకీయ అవసరాల కోసం సైనికుల ఫోటోలు పెట్టవద్దని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి: Chandrababu: తిరుచానూరులో అమరావతి రైతులు సభ.. హాజరుకానున్న చంద్రబాబు..

Pushpa: బొమ్మ అదుర్స్‌ అంతే.. యూఏఈ నుంచి పుష్ప మొదటి రివ్యూ..

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?