Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. అతి వేగంతో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది.

Breaking: ఘోర రోడ్డు ప్రమాదం.. 13మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Mar 06, 2020 | 7:54 AM

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు-మంగళూరు హైవేపై రెండు కార్లు ఢీకొన్నాయి. అతి వేగంతో ఓ కారు డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఆ కారును అటుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Read This Story Also: ఆ ఇద్దరికి కరోనా లేదు: మంత్రి క్లారిటీ