Hyderabad: వాటిని కిరాయికి తీసుకుని.. OLXలో దర్జాగా అమ్మేస్తాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..

దొంగతనాలు చాలామంది చేస్తారు. దోచిన సొమ్మును అమ్ముకోవడానికి నానాయాతన పడుతూ దొరికిపోతుంటారు. ఈ చీటర్‌ మాత్రం కాస్త కొత్తగా ఆలోచించాడు. అయినా పోలీసులకు చిక్కాడు.

Hyderabad: వాటిని కిరాయికి తీసుకుని.. OLXలో దర్జాగా అమ్మేస్తాడు.. చివరకు దిమ్మతిరిగే ట్విస్ట్..
Crime News
Follow us

|

Updated on: May 29, 2022 | 6:59 AM

OLX customers: దొంగతనం చేయడం ఒకెత్తయితే.. దోచుకున్న వస్తువును క్యాష్‌గా మార్చుకోవడం ఇంకో ఎత్తు. బంగారం, నగలు దోచుకున్నవారు ఏ జ్యూయలరీ దుకాణంలోనో అమ్ముకుని సొమ్ము చేసుకుంటారు. ఆ క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో ఈజీగా దొరికిపోతుంటారు. ఈ దొంగ మాత్రం కాసింత కొత్తగా ఆలోచించాడు. తాము దొంగిలించిన వస్తువులను ఎవరికీ అనుమానం రాకుండా స్మార్ట్‌ గా అమ్మడం మొదలెట్టాడు. అయినా పోలీసుల (Hyderabad Police) డేగకళ్ల నుంచి తప్పించుకోలేక కటకటాలు లెక్కిస్తున్నాడు. హైదరాబాద్‌లో కిరణ్‌ అనే వ్యక్తి స్మార్ట్‌గా ఆలోచించాడు. అందుకు ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌ OLXను ఎంచుకున్నాడు.

తాను కిరాయికి తెచ్చుకున్న కెమెరాలను బయట అమ్ముకుంటే దొరికిపోతామని భావించాడో ఏమోగాని.. అందుకు OLXను ఎంచుకుని ఎంచక్కా కెమెరాలను అమ్ముకుంటూ సొమ్ముచేసుకున్నాడు. కిరాయికి తెచ్చిన కాస్ట్‌లీ కెమెరాలను నకిలీ ఆధార్‌ కార్డులతో కస్టమర్లను బురిడీ కొట్టించి తనవే అన్నంత స్మార్ట్‌గా అమ్ముకున్నాడు. స్మార్ట్‌ దొంగపై నిఘాపెట్టిన పోలీసులు.. కిరణ్‌ను అరెస్టు చేశారు. అతడి నుంచి 10 కెమెరాలు స్వాధీనం చేసుకుని కటకటాలకు నెట్టారు. ఎంత స్మార్ట్‌ దొంగైనా.. ఓ రోజు దొరికిపోవాల్సిందేనని చెబుతున్నారు పోలీసులు

అయినా కానీ.. ఆన్లైన్ కొనుగోళ్లు పట్ల కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకటికి రెండు సార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతనే కొనుగులు చేయాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు