Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నెపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్ఏ దారుణ హత్యకు గురవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

Mancherial: మంచిర్యాల జిల్లాలో దారుణం.. ఎమ్మార్వో కార్యాలయంలోనే వీఆర్‌ఏ దారుణ హత్య..
Follow us

|

Updated on: Mar 14, 2022 | 11:57 AM

మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్నెపల్లి తహశీల్దార్‌ కార్యాలయంలో ఓ వీఆర్ఏ దారుణ హత్యకు గురవడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడు దుర్గంబాబు(50) కొత్తపల్లి వీఆర్‌ఏగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల (Mancherial) జిల్లాలోని కన్నెపల్లి తహశీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న దుర్గం బాబును గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసి చంపారు. రక్తం మడుగులో పడి ఉన్న బాబును చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా దుర్గంబాబును చంపేస్తాడని బెదరిస్తున్నారని, దీనిపై స్థానిక పోలీస్‌ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని హతుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనే బాబును హత్య చేసి ఉంటాడని వారు ఆరోపిస్తున్నారు. కాగా వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగిందా? లేదంటే రెవెన్యూ అధికారుల గొడవలతో జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు.

Also Read: Jangareddygudem: వరుస మరణాలపై హీటెక్కుతున్న ఏపీ రాజకీయాలు.. టీడీపీ ఆందోళనతో అసెంబ్లీ వాయిదా

CWC: సీడబ్యూసీ సమావేశంలో ఏం జరిగింది..? ఆసక్తికర విషయాలను వెల్లడించిన సీనియర్ నేత..

Fingernails Bite: గోర్లు కొరుకుతున్నారా ? అయితే మీకు ఈ వ్యాధులు ఉన్నట్టే.. అవేంటంటే..

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!