BoB: బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు.. రూ. 2 కోట్ల బంగారం మాయం చేశాడు.. బెట్టింగ్‌ కాశాడు.. చివరికి..

అతను బ్యాంక్ అటెండర్. ఏకంగా బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు. అలస్యంగా బయటపడింది అతగాని బాగోతం. ఏకంగా 2 కోట్ల విలువైన బంగారం బయటపడింది. గుంటూరు జిల్లా బాపట్లలో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా...

BoB: బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు.. రూ. 2 కోట్ల బంగారం మాయం చేశాడు.. బెట్టింగ్‌ కాశాడు.. చివరికి..
Bob Chori
Follow us

|

Updated on: Sep 26, 2021 | 8:56 AM

అతను బ్యాంక్ అటెండర్. ఏకంగా బ్యాంక్ స్ట్రాంగ్ రూంకే కన్నం వేశాడు. అలస్యంగా బయటపడింది అతగాని బాగోతం. ఏకంగా 2 కోట్ల విలువైన బంగారం బయటపడింది. గుంటూరు జిల్లా బాపట్లలో సంచలనం సృష్టించిన బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో వెలుగుచూసిన 2 కోట్ల 26 లక్షల రూపాయల విలువైన బంగారు నగల గల్లంతు కేసులో ప్రధాన నిందితుడు బ్యాంక్ అటెండర్ సుమంత్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను చేతివాటంతో విడతలవారీగా కైవసం చేసుకున్న అటెండర్ సుమంత్ రాజు కొంతకాలంగా బంగారు నగలను స్థానికంగా ఉన్న ప్రైవేట్ షాపుల్లో తాకట్టు పెట్టడం ప్రారంభించాడు. తన పేరుతో, స్నేహితుల పేర్లతో తాకట్టు పెట్టి 2 కోట్ల రూపాయల వరకూ సొమ్ము చేసుకున్నాడు.

ఆన్‌లైన్ రమ్మీ , బెట్టింగ్‌లలో చాలా సొమ్ము నష్టపోయి అప్పులు కూడా చేశాడు. నిందితుడు తాకట్టుపెట్టిన ప్రైవేట్ రుణ షాపుల్లో సంబంధిత ఖాతాలను సీజ్ చేసి నిందితుడు సుమంత్ రాజు సహా అతని స్నేహితులు అశోక్ కుమార్, కిషోర్ కుమార్ అనే కవలలను పోలీసులు అరెస్ట్ చేశారు.

వారి నుండి 2 కోట్ల 36 లక్షల రూపాయల విలువైన 6.18 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఇళ్లలో అణువణువు గాలించిన పోలీసులు.. బ్యాంక్‌లో దొంగిలించిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు