AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఉగ్ర‌రూపంః ఒకేరోజు 30మంది మృతి

త‌మిళ‌నాడులో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా, చెన్నైలో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు వ్యాప్తంగా 1,989 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

క‌రోనా ఉగ్ర‌రూపంః ఒకేరోజు 30మంది మృతి
Jyothi Gadda
|

Updated on: Jun 13, 2020 | 8:43 PM

Share

త‌మిళ‌నాడులో క‌రోనా కేసులు అంత‌కంత‌కూ పెరుగుతుండ‌గా, చెన్నైలో ప‌రిస్థితి మ‌రింత ఆందోళ‌నక‌రంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో త‌మిళ‌నాడు వ్యాప్తంగా 1,989 క‌రోనా కేసులు న‌మోదు కాగా, 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క చెన్నైలోనే 1,487 కేసులు న‌మోదైన‌ట్లుగా త‌మిళ‌నాడు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా కేసుల‌తో క‌లిపి త‌మిళ‌నాడులో ఇప్ప‌టి వ‌ర‌కు 42,687 కేసులు న‌మోదు అవ్వ‌గా, చెన్నైలోనే 30,444 కేసులు న‌మోదు అవ్వ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఈ ఒక్క రోజులో తమిళనాడులో కొత్త‌గా 1989 మంది క‌రోనా సోక‌గా.. అందులో 1,956 మంది స్థానికులు, 33 మంది విదేశాలు, ఇత‌ర రాష్ట్రాల నుంచి తిరిగి వ‌చ్చిన వారు ఉన్నారు. గ‌డిచిన 24 గంట‌ల్లో 1362 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాను జ‌యించిన వారి సంఖ్య 23,409కి చేరింది. అయితే శ‌నివారం ఒక్క రోజే భారీగా 30 మంది క‌రోనా చికిత్ప పొందుతూ ప్రాణాలు కోల్పోవ‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. రాష్ట్రంలో కొత్త‌గా న‌మోదైన మ‌ర‌ణాల‌తో కలిపి మొత్తం క‌రోనా మృతుల సంఖ్య 397కి పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్రంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల్లో 18,878 మంది చికిత్స పొందుతున్నారు.

Follow Us
రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు
రెడ్ అలోవెరా..సాధారణ కలబంద కంటే ఎన్నో రెట్లు మేలు! తెలిస్తే వదలరు
ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు
ఐపీఎల్ 2026 రికార్డులు.. 200 వికెట్ల క్లబ్‌పై కన్నేసిన దిగ్గజాలు
ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..
ధూమపానం అలవాటుంటే.. పిల్లలకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం..
కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు
కొల్లాపూర్ మామిడి రైతుల పాలిట శాపంగా మారిన తెగుళ్లు
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
ఇందిరమ్మ ఇళ్లపై రేవంత్ సర్కార్ మరో శుభవార్త
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
బిర్యానీ తింటుండగా బల్లి ప్రత్యక్షం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
అదిరిందయ్య చంద్రం...మండే ఎండలకు చెక్‌పెడుతూ కొత్త ఐడియా..
అదిరిందయ్య చంద్రం...మండే ఎండలకు చెక్‌పెడుతూ కొత్త ఐడియా..
పురుషులందరూ ఏటా ఈ టెస్ట్ చేయించుకోవాలి: హీరో అక్షయ్ కుమార్
పురుషులందరూ ఏటా ఈ టెస్ట్ చేయించుకోవాలి: హీరో అక్షయ్ కుమార్
ఎంత ఘోరం.. అనుమానమే పెనుభూతమైంది.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య..
ఎంత ఘోరం.. అనుమానమే పెనుభూతమైంది.. భార్యను చంపి, భర్త ఆత్మహత్య..
ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!
ఏం అదృష్టం రా బాబు.. ఉగాది నుంచి ఈ రాశుల వారికి లక్కే లక్కు!