టాలీవుడ్ స్టార్ హీరోయిన్కు కరోనా పాజిటివ్.. క్వారంటైన్లోకి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ .. ట్వీట్ వైరల్
కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. అటు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ వైరస్ బారినపడగా తాజాగా టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్

కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. అటు ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ వైరస్ బారినపడగా తాజాగా టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా కరోనా బారిన పడింది. సినిమా షూటింగ్ కోసం రకుల్ కరోనా టెస్ట్ చేయుంచుకోగా కొవిడ్ పాజిటివ్గా వచ్చింది. దీంతో ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా వెల్లడించింది ఈ హీరోయిన్.
“నేను కరోనా పరీక్ష చేయుంచుకున్నాను. అందులో నాకు కొవీడ్19 పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నా హెల్త్ కండీషన్ బాగానే ఉంది. నేను ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటున్నాను. త్వరలోనే తిరిగి షూటింగ్లలో పాల్గొంటాను. దయచేసి నన్ను కలిసినవారు అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను” అంటూ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది రకుల్.
??? pic.twitter.com/DNqEiF8gLO
— Rakul Singh (@Rakulpreet) December 22, 2020
