అందరికీ స్పెషల్ థాంక్స్-నాగార్జున
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండండలంటూ...
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ నాగార్జున, అమలా అక్కినేనిల 28వ వివాహ వార్షికోత్సవం సింపుల్గా జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వీరందరికి నాగార్జున ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
`ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండండలంటూ.. నాగార్జున ట్వీట్ పేర్కొన్నారు. అమలతో కలిసి డిన్నర్ చేస్తూ దిగిన ఫొటోను షేర్ చేశారు.
Thank you all for the blessings in these troubled times ?be well my friends!! pic.twitter.com/QzpeRNpdHz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 11, 2020