నాకు నచ్చింది… మీరు చూడండి…

లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్‌ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు చైతు. అది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పడు ఆ పోస్ట్‌ […]

నాకు నచ్చింది... మీరు చూడండి...
Follow us

|

Updated on: Jun 24, 2020 | 3:59 PM

లాక్ డౌన్ తో సినిమా ప్రముఖులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు తమ ఫ్యాన్స్ తో లైవ్ ఛాట్ చేస్తే… మరికొందరు వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే మన టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య మాత్రం ఎక్కడా కనిపించలేదు. అందరిలా కాకుండా సోషల్‌ మీడియాకు కొంత దూరంగా ఉంటుంటారు. అయితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ చేశారు చైతు. అది చూసిన ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. ఇప్పడు ఆ పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది.

చెర్నోబిల్‌ వెబ్‌ సిరీస్ తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్న చైతూ పేర్కొన్నారు. అది స్పూర్థిదాయకంగా ఉందని.. అందరూ చూడాలంటూ సూచించారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో నాకు బాగా నచ్చింది ఈ సిరీస్‌ అంటూ పోస్ట్ చేశారు. అద్భుత నటన.. రచన, నిర్మాణ విలువలు బాగున్నాయని పేర్కొన్నారు. అంతేకాకుండా చాలా స్పూర్థిదాయకంగా ఉంది. మీరు ఇప్పటివరకు చూడకుండా ఉంటే తప్పక చూడండని పేర్కొంటూ చెర్నోబిల్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఇన్‌స్టా పోస్ట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చైతు చెప్పడమే ఆలస్యం… చూస్తామంటూ రీ పోస్టులు పెడుతున్నారు ఫ్యాన్స్.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??