తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు… టెన్షన్ పడిన ప్రజలు

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా క‌ృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపిస్తే.. మరోవైపు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో...

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు... టెన్షన్ పడిన ప్రజలు
Earthquake
Follow us

|

Updated on: Jun 23, 2020 | 4:14 PM

తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు వణికిస్తున్నాయి. తాజాగా క‌ృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ళ బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధాలు రావడంతో జనం ఆందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేలుపై ప్రకంపనల తీవ్రత 2.2 గా నమోదైందని అధికారులు వెల్లడించారు.

ఇక తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కూడా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చింతలపాలెం, మేళ్లచెరువులో ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. సహజంగా భూమి లోపలి పొరల్లో కదలికలు వస్తూనే ఉంటాయనీ, ఆ కదలికల్లో తేడావచ్చినప్పుడు భూమి కంపిస్తుందని తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, మళ్లీ భూకంపం వచ్చే అవకాశాలు లేవని ధైర్యం చెప్పారు.

Latest Articles
ఈ వయ్యారి సొగసుకు సముద్రాలైన ఆవిరి అవుతాయేమో.. సిజ్లింగ్ ఫోటోలు..
ఈ వయ్యారి సొగసుకు సముద్రాలైన ఆవిరి అవుతాయేమో.. సిజ్లింగ్ ఫోటోలు..
తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది: ప్రధాని మోదీ
తెలంగాణలో RR ట్యాక్స్ RRR సినిమాను మించిపోయింది: ప్రధాని మోదీ
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా వీటిని కొనకండి.. దరిద్రం!
అక్షయ తృతీయ రోజు పొరపాటున కూడా వీటిని కొనకండి.. దరిద్రం!
ఆ యువకుడి ప్లేసులో మీరు ఉంటే ఏం చేస్తారు...?
ఆ యువకుడి ప్లేసులో మీరు ఉంటే ఏం చేస్తారు...?
కృతి శెట్టి ఆ స్టార్ హీరో సినిమాలో సైడ్ రోల్‌లో నటించిందా..!!
కృతి శెట్టి ఆ స్టార్ హీరో సినిమాలో సైడ్ రోల్‌లో నటించిందా..!!
నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..
నిజం తెలిసినా చెప్పలేని కళావతి.. పాపం రుద్రాణి ఇరుక్కుపోయిందిగా..
కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
ఆదేశంలో కొత్త ట్రెండ్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ ప్రేమ, సహజీవనం వద్దు
ఆదేశంలో కొత్త ట్రెండ్ ఫ్రెండ్‌షిప్ మ్యారేజ్‌ ప్రేమ, సహజీవనం వద్దు
'ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం'.. వల్లభనేని వంశీ
'ఏపీలో సంక్షేమ పథకాలు అడ్డుకోవడం దారుణం'.. వల్లభనేని వంశీ
అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది: ప్రధాని మోదీ
అంబానీ, అదానీ నుంచి కాంగ్రెస్ ఎంత తీసుకుంది: ప్రధాని మోదీ