లాక్ డౌన్ వేళ.. రూపాయి విరాళం.. ఎక్కడో తెలుసా..

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజలను ఆదుకునేందుకు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి.. వారికి తోచినంత విరాళాలను అందజేశారు. ఈ క్రమంలోనే పేదవాళ్ళకు అండగా ఉండేందుకు మద్రాస్ బార్ కౌన్సిల్ కూడా విరాళాల కోసం న్యాయవాదులకు పిలుపునిచ్చింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు కేవలం ఒక్క రూపాయి మాత్రమే విరాళం ఇచ్చారు. ఇక ఆ డబ్బును బార్ కౌన్సిల్ తమిళనాడు, పుద్దుచ్చేరి ప్రభుత్వాల రీలిఫ్ […]

లాక్ డౌన్ వేళ.. రూపాయి విరాళం.. ఎక్కడో తెలుసా..

Updated on: Apr 19, 2020 | 8:09 PM

దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది ప్రజలను ఆదుకునేందుకు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి.. వారికి తోచినంత విరాళాలను అందజేశారు. ఈ క్రమంలోనే పేదవాళ్ళకు అండగా ఉండేందుకు మద్రాస్ బార్ కౌన్సిల్ కూడా విరాళాల కోసం న్యాయవాదులకు పిలుపునిచ్చింది.

అయితే ఎవరూ ఊహించని రీతిలో మద్రాస్ హైకోర్టుకు చెందిన ఇద్దరు లాయర్లు కేవలం ఒక్క రూపాయి మాత్రమే విరాళం ఇచ్చారు. ఇక ఆ డబ్బును బార్ కౌన్సిల్ తమిళనాడు, పుద్దుచ్చేరి ప్రభుత్వాల రీలిఫ్ ఫండ్‌కు ఆన్లైన్ ట్రాన్స్‌ఫర్‌ చేసింది. కాగా, మద్రాస్ బార్ కౌన్సిల్ ఇప్పటివరకూ రూ.60లక్షల రూపాయలు సేకరించింది. వీటన్నింటినీ లాక్‌డౌక్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవాళ్లకి సహాయంగా ఉపయోగించనుంది.

Also Read:

లాక్‌డౌన్‌ బేఖాతర్… అంత్యక్రియలకు వేల సంఖ్యలో హాజరైన ముస్లింలు..

కరోనా వేళ.. నార్త్ కొరియా అధ్యక్షుడు అదృశ్యం.. అసలు ఏమైంది.?

చైనాలోని ల్యాబ్‌లో కరోనా వైరస్‌ను సృష్టించారు: నోబెల్ గ్రహీత

మూడు నెలలు అద్దె అడగకండి… సర్కార్ కీలక నిర్ణయం..

ఏపీలో ఐదు రోజుల్లోనే రేషన్ కార్డు.. అదంతా ఫేకేనట.. అసలు నిజమిదే..

వలస కార్మికులకు ఊరట.. కేంద్రం కీలక నిర్ణయం..

ఈ కామర్స్ సంస్థలకు షాక్.. ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గిన కేంద్రం

‘దేశద్రోహుల పట్ల నేనింతే’.. అఫ్రిదీకి గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్..