AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్లైన్ ద్వారా కరోనా టెస్ట్.. బుక్ చేసుకోండిలా..

Coronavirus Outbreak: కరోనా వైరస్ టెస్టులను ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఇకపై కోవిడ్-19 టెస్టులను కూడా నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. కరోనా టెస్టులను నిర్వహించడానికి థైరోకేర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రాక్టో సంస్థ కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ల అనుమతులను కూడా పొందింది. ఇవాళ నుంచి ఈ సేవలు […]

ఆన్లైన్ ద్వారా కరోనా టెస్ట్.. బుక్ చేసుకోండిలా..
Ravi Kiran
|

Updated on: Apr 01, 2020 | 2:15 PM

Share

Coronavirus Outbreak: కరోనా వైరస్ టెస్టులను ఇకపై ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రముఖ డిజిటల్ హెల్త్ కేర్ ప్లాట్ ఫాం ప్రాక్టో ఇకపై కోవిడ్-19 టెస్టులను కూడా నిర్వహించనుంది. ఈ మేరకు కంపెనీ ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. కరోనా టెస్టులను నిర్వహించడానికి థైరోకేర్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రాక్టో సంస్థ కేంద్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)ల అనుమతులను కూడా పొందింది.

ఇవాళ నుంచి ఈ సేవలు ముంబైలో ఉన్నవారికి అందుబాటులోకి రాగా.. త్వరలోనే దేశమంతా ఈ సేవలను విస్తరిస్తామని సంస్థ అధికారులు తెలిపారు. ఆన్లైన్ ద్వారా కరోనా టెస్టును బుక్ చేసుకోవాలని అనుకున్నవారు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఫిజీషియన్ సంతకం చేసిన టెస్ట్ ఫారం, ఫొటో ఐడీ కార్డులను సమర్పించాల్సి ఉంది. అటు టెస్ట్ ధర రూ. 4,500గా నిర్ధారించగా.. ప్రాక్టో, థైరోకేర్ వెబ్సైట్ ల నుంచి టెస్టుల కోసం బుకింగ్ చేసుకోవచ్చు.

అత్యంత నిపుణం కలిగిన డాక్టర్లు నేరుగా ఇంటికి వచ్చి శాంపిల్స్ సేకరిస్తారని పేర్కొంది. ఇక 24 నుంచి 48 గంటల్లో వాటికీ సంబంధించిన రిపోర్టులను ప్రాక్టో వెబ్ సైట్లో చూసుకోవచ్చని వివరించింది. కాగా, ప్రస్తుతం దేశంలో కోవిడ్ 19 వేగంగా వ్యాప్తి చెందుతోంది. అందువల్ల చాలామందికి టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని ప్రాక్టో చీఫ్ హెల్త్ స్ట్రాటజీ ఆఫీసర్ అలెగ్జాండర్ కురువిల్లా తెలిపారు. వైరస్ లక్షణాలు కనిపించిన ప్రతీ ఒక్కరికి టెస్టులు జరిగేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇవి చదవండి:

చైనాలో కరోనా వైరస్ వ్యాక్సిన్ రెడీ.. విదేశాల్లో ట్రయిల్స్..

చైనా మాస్క్‌లు, టెస్టింగ్ కిట్స్ నాసిరకం.. తిప్పి పంపేస్తున్న దేశాలు.!

ఏపీలో కొత్తగా 43 పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాల్లోనే అత్యధికం..

మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మీరు కారు కొన్న డబ్బులో కొంత ప్రభుత్వం మీకు తిరిగి ఇస్తుంది!
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
మహాజాతరకు సర్వం సిద్ధం.. ఒక్క క్లిక్‌తో ఫుల్ అప్‌డేట్స్..
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్