AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2137కి చేరింది. యాక్టివ్ కేసులు 948 ఉండగా.. వైరస్ బారి నుంచి కోలుకుని 1142 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు ఈ మహమ్మారి కారణంగా 47 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా […]

ఫ్లాష్ న్యూస్: ఏపీలో కొత్తగా 48 కరోనా కేసులు..
Ravi Kiran
|

Updated on: May 13, 2020 | 12:26 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. దీనితో మొత్తంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2137కి చేరింది. యాక్టివ్ కేసులు 948 ఉండగా.. వైరస్ బారి నుంచి కోలుకుని 1142 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు ఈ మహమ్మారి కారణంగా 47 మంది చనిపోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,01,196 శాంపిల్స్ టెస్ట్ చేయగా.. అందులో 1,99,059 మందికి నెగటివ్ వచ్చింది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, అనంతపురం 118, చిత్తూరు 142, తూర్పుగోదావరి 51, గుంటూరు 399, కడప 97, కృష్ణా 349, కర్నూలు 591, నెల్లూరు 591, ప్రకాశం 63, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 66, విజయనగరం 4, పశ్చిమ గోదావరి 68, ఇతర రాష్ట్రాలు 73 కేసులు ఉన్నాయి.

Read This: మద్యంతో కిక్కు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు..

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం