AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క‌రోనా ఘంటికః క‌ర్నాట‌క‌లో మూడో మ‌ర‌ణం

క‌ర్నాట‌లో మూడో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. తుమకూరు జిల్లాలో మొద‌టగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసు బాధితుడు మృతిచెందిన‌ట్లుగా అక్క‌డి వైద్య ఆరోగ్యశాఖ వెల్ల‌డించింది...

క‌రోనా ఘంటికః క‌ర్నాట‌క‌లో మూడో మ‌ర‌ణం
Jyothi Gadda
| Edited By: |

Updated on: Mar 27, 2020 | 3:32 PM

Share

క‌ర్నాట‌లో మూడో క‌రోనా మ‌ర‌ణం సంభ‌వించింది. తుమ్మ‌కూరు జిల్లాలో మొట్ట‌మొద‌టిసారిగా న‌మోదైన క‌రోనా పాజిటివ్ కేసు బాధితుడు మృతిచెందిన‌ట్లుగా అక్క‌డి వైద్య ఆరోగ్యశాఖ స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు డిప్యూటీ క‌మిష‌న‌ర్ డాక్ట‌ర్ కే,రాకేశ్ కుమార్ మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి వివ‌రాలు వెల్ల‌డించారు.

ఈ మేర‌కు జిల్లాలోని సిరాకు చెందిన 65ఏళ్ల వ్య‌క్తి మార్చి 5న బెంగ‌ళూరు నుంచి రైలులో ఢిల్లీకి వెళ్లారు. మార్చి 7న ఢిల్లీ చేరుకున్నాడు. అక్క‌డ త‌న‌కు ఎక్క‌డా ల‌డ్జీ దొర‌క్క‌పోవ‌డంతో.. ఢిల్లీలోని జామియా మ‌సీదులోనే బ‌స‌చేశాడు. మార్చి 7 నుండి మార్చి 11 వ‌ర‌కు అత‌డు అక్క‌డే ఉన్నాడు. తిరిగి మార్చి 11న అత‌డు ఢిల్లీ నుంచి బ‌య‌ల్దేరి మార్చి 14న సిరా చేరుకున్నాడు.

ఆ త‌ర్వాత‌ జ్వ‌రం, ద‌గ్గు ల‌క్ష‌ణాలతో మార్చి 21న తుమ్మ‌కూరులోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి వైద్యుల‌ను సంప్ర‌దించాడు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం మార్చి 24న తుమ్మ‌కూరు జిల్లా ఆస్ప‌త్రి ఐసోలేష‌న్ వార్డులో చేరాడు. మార్చి 25న ఆస్ప‌త్రి నుంచి డిశార్చ్ అయిన వ్య‌క్తి శుక్ర‌వారం ఉద‌యం 10.45 గంటల సమయంలో మృతిచెందిన‌ట్లుగా అధికారులు వెల్ల‌డించారు.

Follow Us
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
స్కూల్‌కు వెళ్తుండగా వెంటాడిని మృత్యువు..ఇద్దరు విద్యార్థులు మృతి
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..