AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ వెర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్: డిసెంబర్ 3న తొలి టెస్టు..?

ఈ ఏడాది చివరన భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా.. కరోనా వైరస్ వల్ల ఆ సిరీస్ ఉంటుందా.? లేదా.? అనే సందిగ్ధం ఏర్పడింది. అయితే తాజాగా డిసెంబర్ లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్ 3వ తేదీన ఇరు జట్ల మధ్య తోలి టెస్ట్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం BCCI వర్గాల ద్వారా తెలిసినట్లు.. డిసెంబర్ షెడ్యూల్‌కు రెండు బోర్డులు అంగీకరించినట్లు […]

భారత్ వెర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్: డిసెంబర్ 3న తొలి టెస్టు..?
Ravi Kiran
|

Updated on: May 28, 2020 | 8:56 AM

Share

ఈ ఏడాది చివరన భారత్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉండగా.. కరోనా వైరస్ వల్ల ఆ సిరీస్ ఉంటుందా.? లేదా.? అనే సందిగ్ధం ఏర్పడింది. అయితే తాజాగా డిసెంబర్ లో టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన దాదాపు ఖరారైనట్లేనని జాతీయ మీడియా ఇండియా టుడే ఓ కథనాన్ని ప్రచురించింది. డిసెంబర్ 3వ తేదీన ఇరు జట్ల మధ్య తోలి టెస్ట్ జరగనున్నట్లు తెలుస్తోంది.

ఈ విషయం BCCI వర్గాల ద్వారా తెలిసినట్లు.. డిసెంబర్ షెడ్యూల్‌కు రెండు బోర్డులు అంగీకరించినట్లు ఇండియా టుడే పేర్కొంది. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ తీవ్రత తక్కువగా ఉండటంతో BCCI ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రిస్బేన్, అడిలైడ్, మెల్‌బోర్న్, సిడ్నీలలో ఐదు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా, భారత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా వెళ్లగానే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.

Read More:

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు..

CBSE విద్యార్ధులకు గుడ్ న్యూస్.. సొంత జిల్లాల నుంచే పరీక్షలు..

ఆన్‌లైన్‌ ద్వారా పీఎఫ్ డబ్బును ఈజీగా విత్ డ్రా చేసుకోండిలా..!

Follow Us
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్
సర్కార్ కొలువులు.. 1931 హెల్త్ అసిస్టెంట్ పోస్టులకు కీలక అప్‌డేట్
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీజేపీ నేతల అరెస్టులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
ఏపీలోని ఓటర్లకు అద్బుత అవకాశం
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
పాక్ 7 వికెట్లు పీకేస్తే.. టీమిండియా 8 మందిని పక్కన పెట్టింది
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
మనిషి అనుకుని చాట్‌జీపీటీతో బామ్మ ముచ్చట్లు.. వీడియో చూస్తే..
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
పదో తరగతి పరీక్షల్లో మార్కుల కుమ్మరింత.. మూల్యాంకనంపై విమర్శలు!
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు.. ప్రజలకు పోలీసుల కీలక హెచ్చరికలు
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం నుంచి ఊరట..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే 'చికెన్ ఫ్రై'..
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!
ఓనం వేళ..అమెరికాలో ఇద్దరి హత్య!వారితో కలిసుండే మహిళే నిందితురాలు!