Aadhar Link to Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి..

Aadhar Link to Bank Account: ఆధార్.. ఆధార్.. ఆధార్.. ప్రభుత్వం పనులు మొదలు.. ఏ పనికైనా ఈ ఆధార్ కార్డు అత్యంత ప్రామాణికంగా మారింది.

Aadhar Link to Bank Account: మీ బ్యాంక్ అకౌంట్‌తో ఆధార్ లింక్ అయ్యిందా? మొబైల్‌లోనే ఇలా చెక్ చేసుకోండి..
Aadhar Link To Bank Account
Follow us

|

Updated on: Mar 12, 2021 | 10:27 PM

Aadhar Link to Bank Account: ఆధార్.. ఆధార్.. ఆధార్.. ప్రభుత్వం పనులు మొదలు.. ఏ పనికైనా ఈ ఆధార్ కార్డు అత్యంత ప్రామాణికంగా మారింది. ఆధార్ లేకపోతే ఏ పని కూడా కాని పరిస్థితి నెలకొంది. ఇంతకాలం ఆధార్ తప్పనిసరిగా కాదు అంటూ చెప్పుకున్న ప్రభుత్వాలు.. ఇప్పుడు ప్రతీ పనికి ఆధార్ తప్పనిసరిగా చేస్తూ వస్తున్నాయి. తాజాగా బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. మార్చి 31వ తేదీ లోపు అన్ని రకాల బ్యాంక్ ఖాతాలకు ఆధార్ నంబర్‌తో లింక్ చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గతంలో స్పష్టమైన ప్రకటన చేశారు. నిర్ణతీయ గడువులోగా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేయకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని, బ్యాంక్ అకౌంట్‌ పని చేయకపోవచ్చునని కూడా తెలిపారు. అందుకే ప్రజలందరూ తమ బ్యాంక్ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేస్తున్నారు.

కాగా, ఆధార్ నెంబర్‌తో బ్యాంక్ అకౌంట్‌ లింక్ అయ్యిందా? లేదా అనే అనుమానాలు సహజంగానే అందరికీ వస్తాయి. ఈ నేపథ్యంలోనే మీరు మీ ఆధార్.. బ్యాంక్ ఖాతాతో లింక్ అయ్యిందా? లేదా? అనేది సులువుగా తెలుసుకోవచ్చు. కేవలం ఆధార్ నెంబర్‌తో మీ మొబైల్ ఫోన్ నెంర్ లింక్ అయితే చాలు బ్యాంక్ అకౌంట్, ఆధార్ లింక్ సులభంగా తెలుసుకోవచ్చు. మరి అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు https://resident.uidai.gov.in/bank-mapper వెబ్‌సైట్‌కో వెళ్లాల్సి ఉంటుంది. సైట్ ఓపెన్ అవగానే.. అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. దాని ప్రకారం ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్యూరిటీ కోడ్ క్యాప్చాను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ రెండూ ఎంటర్ చేసిన తరువాత ఓటీపీ వస్తుంది. మీ మొబైల్‌కి వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ ఆధార్ నెంబర్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలు మీకు కనిపిస్తాయి. ఒకవేళ మీ బ్యాంక్ ఖాతాలకు ఆధార్ అనుసంధానం కానట్లయితే.. మార్చి 31 వ తేదీలో పు లింక్ చేసుకోండి.

Also read:

GATE 2021 Results: మార్చి 22న గేట్ -2021 ఫలితాలు.. మీ స్కోర్‌ను ఎలా చెక్ చేసుకోండి.. ఫుల్ గైడెన్స్ మీకోసం..

Assembly Session: సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలి.. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్ పోచారం సమీక్ష

ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు