కృత్రిమ కొర‌త‌ను సృష్టిస్తున్నారు… సిమెంట్‌, ఇనుము ధ‌ర‌లు త‌గ్గించండి… లేక‌పోతే ప్ర‌త్యామ్నాయం వెతుకుతాం…

సిమెంట్‌, ఇనుము కృత్రిమ కొర‌త‌ను సృష్టించి రేట్లు పెంచుతున్నార‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. ఇనుము ధ‌ర‌లు...

కృత్రిమ కొర‌త‌ను సృష్టిస్తున్నారు... సిమెంట్‌, ఇనుము ధ‌ర‌లు త‌గ్గించండి... లేక‌పోతే ప్ర‌త్యామ్నాయం వెతుకుతాం...
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2021 | 2:03 PM

సిమెంట్‌, ఇనుము కృత్రిమ కొర‌త‌ను సృష్టించి రేట్లు పెంచుతున్నార‌ని కేంద్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ అన్నారు. ఇనుము ధ‌ర‌లు త‌గ్గించాల‌ని ఉత్ప‌త్తి దారుల‌ను, వ్యాపారుల‌ను కోరారు. దేశంలో వినియోగిస్తున్న స్టీల్‌, సిమెంట్‌లో 40 శాతం దేశ వ్యాప్తంగా నిర్మిస్తున్న ర‌హ‌దారుల కోస‌మే వినియోగిస్తున్నామ‌ని వివ‌రించారు. అందుకే సిమెంట్‌, ఇనుము ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని కోరారు. లేని ప‌క్షంలో ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేశిస్తామ‌ని మంత్రి ఉత్ప‌త్తిదారులు, వ్యాపారుల‌ను హెచ్చ‌రించారు.

సింథ‌టిక్ ఫైబ‌ర్‌, కాంపోసిట్ ఫైబ‌ర్ వినియోగిస్తాం….

దేశీయంగా ఉత్ప‌త్తి అధికంగా ఉండి… సేవ‌లు త‌క్కువ ధ‌ర‌ల‌కే ల‌భిస్తున్నా సిమెంట్‌, ఇనుమును బ్లాక్ చేసి అధిక ధ‌ర‌ల‌కు వ్యాపారులు విక్ర‌యిస్తున్నార‌ని మంత్రి గ‌డ్క‌రీ ఆరోపించారు. ఆయ‌న ముంబైలో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంతేకాకుండా కృత్రిమ ధ‌ర‌ల పెరుగుద‌ల న్యాయం కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ఉత్ప‌త్తిదారులు దారికి రాక‌పోతే ఇనుముకు ప్ర‌త్యామ్నాయంగా సింథ‌టిక్ ఫైబ‌ర్‌, కాంపోసిట్ ఫైబ‌ర్ వినియోగిస్తామ‌ని హెచ్చ‌రించారు.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు