AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..

పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది బంగారం ధర. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. బంగారాన్ని కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది సుముఖత చూపిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను షాకులమీద షాకులకు గురిచేస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు.

Gold Price Today: పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
Gold Price
Srikar T
|

Updated on: May 08, 2024 | 7:32 AM

Share

పసిడి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చింది బంగారం ధర. ఈరోజు మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. బంగారాన్ని కొనేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది సుముఖత చూపిస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న ధరలు కొనుగోలుదారులను షాకులమీద షాకులకు గురిచేస్తున్నాయి. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పాడిన ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలో మార్పు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న గడ్డుపరిస్థితులే అని అంటున్నారు నిపుణులు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన తులం బంగారం ధర రూ. 72,390గా ఉంది. అదే 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం రేటు రూ. 66,360కు చేరింది. నిన్నటి ధరలతో పోలిస్తే తులంపై రూ. 10 తగ్గింది. ఇక కిలో వెండి ధర కూడా రూ. 88,600గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే కిలోపై రూ.100 పెరిగుదల కనిపిస్తోంది. దేశ వ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పడు చూద్దాం.

24 క్యారెట్ల బంగారం ధర రూ.

హైదరాబాద్ – రూ. 72,390 విజయవాడ – రూ. 72,390 బెంగళూరు – రూ. 72,390 ముంబై – రూ. 72,390 చెన్నై – రూ. 71,990

22 క్యారెట్ల పసిడి ధర రూ.

హైదరాబాద్ – రూ. 66,360 విజయవాడ – రూ. 66,360 బెంగళూరు – రూ. 66,360 ముంబై – రూ. 66,360 చెన్నై – రూ. 65,990

ఇవి కూడా చదవండి

కిలో వెండి ధర రూ.

హైదరాబాద్ – రూ. 88,600 విజయవాడ – రూ. 88,600 చెన్నై – రూ. 88,600 బెంగళూరు – రూ. 84,100 ముంబై – రూ. 85,100

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..