Retail Business: భారత్ లో తమ వ్యాపారాన్ని మూసేస్తున్న జర్మన్ రిటైలర్..! ఆ కారణంతోనే నిర్ణయం..

Retail Business: దేశంలోని రిటైల్ వ్యాపారంలో ఉన్న సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను నిలివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీని కొనేందుకు అనేక రిటైల్ దిగ్గజాలు పోటీపడుతున్నాయి.

Retail Business: భారత్ లో తమ వ్యాపారాన్ని మూసేస్తున్న జర్మన్ రిటైలర్..! ఆ కారణంతోనే నిర్ణయం..
Metro Stores
Follow us

|

Updated on: May 23, 2022 | 3:29 PM

Retail Business: దేశంలోని రిటైల్ వ్యాపారంలో ఉన్న మెట్రో సంస్థ తన వ్యాపార కార్యకలాపాలను నిలివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో కంపెనీ ఆశించిన రీతిలో వ్యాపారం పుంజుకోకవోవటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దాదాపు 19 సంవత్సరాల పాటు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తున్న కంపెనీ ఇలాంటి నిర్ణయంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురవుతున్నారు. దాదాపు 21 నగరాల్లో కంపెనీకి 31 స్టోర్లు ఉన్నాయి. మన దేశంలోకి ప్రవేశించిన తొలినాళ్లలో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో కంపెనీ తన మెుదటి స్టోర్ ఏర్పాటు చేయటం సంచలనాన్ని సృష్టించింది. ప్రస్తుతం ఈ రంగంలో విపరీతమైన పోటీ ఉండటం వల్ల మార్జిన్లు తక్కువగానే ఉన్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉన్నందున కంపెనీ మన దేశంలోని తన వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

2025 నాటికి కంపెనీ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనాలు చెబుతున్నాయి. అయితే కంపనీకి ఉన్న 31 స్టోర్లతో పాటు 5 కలెక్షన్ సెంటర్లను అమ్మేందుకు ఇప్పటికే ప్రయత్నాలు మెుదలు పెట్టింది. ఇందులో భాగంగా ప్రముఖ ఇన్వెస్ట్ మెంట్ సర్వీస్ ప్రొవైడర్ జేపీ మోర్గన్ కు కొనుగోలు దారులను చూడాలని కోరింది. ఇప్పటికే రిటైల్ వ్యాపారంలో కీలక భూమిక కలిగిన రిలయన్స్, డీమార్ట్, అమెజాన్ వంటి కంపెనీలు మెట్రో వ్యాపారాన్ని చేజిక్కించుకునేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని ఫలితాలు రాకపోవటం వల్ల ఇప్పటికే రష్యా, జపాన్, మయన్మార్లలోని తమ వ్యాపారాలను క్లోజ్ చేసింది. ఈ మెగాడీల్ చేజిక్కించుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్న రిటైల్ కంపెనీలకు కొత్త వ్యాపారం, అదనపు ఆదాయం వచ్చి చేరనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..