Budget 2024: ఎక్కువ సార్లు బడ్జెట్ను సమర్పించి మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తారా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. బడ్జెట్ను సమర్పించడానికి తేదీ 23 జూలై 2024గా నిర్ణయించింది కేంద్రం.ఈ బడ్జెట్లో ప్రభుత్వం ఈవీ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. అయితే, బడ్జెట్ రోజున మాత్రమే దీనిపై సవివరమైన సమాచారం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
