AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయోధ్య తీర్పు చెప్పబోయే న్యాయమూర్తులు వీరే..!

అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహించనున్నారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. కాగా నేడు తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి […]

అయోధ్య  తీర్పు చెప్పబోయే న్యాయమూర్తులు వీరే..!
Ram Naramaneni
|

Updated on: Nov 09, 2019 | 10:43 AM

Share

అయోధ్య భూవివాదం కేసులో తీర్పు చెప్పబోయే ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి సీజేఐ రంజన్ గొగోయ్ సారథ్యం వహించనున్నారు. జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌లు ధర్మాసనంలోని ఇతర నలుగురు సభ్యులు. ఈ కేసును విచారిస్తున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ నజీర్ ఒక్కరే ముస్లిం న్యాయమూర్తి. కాగా నేడు తీర్పు నేపథ్యంలో న్యాయమూర్తుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌కు జెడ్ ప్లస్ క్యాటగిరీ కల్పించారు. భారీ భద్రత మధ్య జడ్జీలు కోర్టుకు వెళ్లనున్నారు. విద్యాసంస్థలకు ముందుగానే సెలవలు ప్రకటించారు.

Follow Us
ఏం సిరీస్ రా బాబూ.. 6 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తుంది..
ఏం సిరీస్ రా బాబూ.. 6 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తుంది..
పాతాళ్ భువనేశ్వర్.. గణేశుడి తొలి శిరస్సు కథ ఇదే.. మీకు తెలుసా?
పాతాళ్ భువనేశ్వర్.. గణేశుడి తొలి శిరస్సు కథ ఇదే.. మీకు తెలుసా?
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. నవంబర్ 5 వరకు దరఖాస్తులు
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
జస్ట్ ఇలా చేస్తే బంతి మొక్క నిండా పువ్వులే..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఏపీలో సొంతిల్లు లేని పేదలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
కోహ్లీతో పోలికేంటి బాస్.. ఈ లెక్కలు చూస్తే మెంటలెక్కిపోద్దంతే..!
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్
21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్