AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విధులకు వెళ్తూ.. పోలింగ్ అబ్జర్వర్ మృతి

నెల్లూరు: పొదలకూరు మండలం చాటగొట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోపోలింగ్ మైక్రో అబ్జర్వర్ మొహ్మద్ షరీఫ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలింగ్ విధులకు వెళ్తుండగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎలు మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

విధులకు వెళ్తూ.. పోలింగ్ అబ్జర్వర్ మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 11, 2019 | 8:38 AM

Share

నెల్లూరు: పొదలకూరు మండలం చాటగొట్ట దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలోపోలింగ్ మైక్రో అబ్జర్వర్ మొహ్మద్ షరీఫ్(45) అక్కడికక్కడే మృతి చెందారు. పోలింగ్ విధులకు వెళ్తుండగా ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాగా దేశ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈవీఎలు మొరాయించడంతో ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.